శంషాబాద్ రూరల్, మే 29 : నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్పోర్టులో పట్టుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా తీసుకున్నట్లు సదరు మహిళ చెప్పింది. ఆమెను శంషాబాద్ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.