Fake Poll Officials | ఓట్ల సర్వే కోసం నకిలీ ఎన్నికల సిబ్బంది ఒక ఇంటికి వెళ్లారు. ఫొటో కోసం మెడలోని బంగారు గొలుసు తీయాలని మహిళకు చెప్పారు. ఆ తర్వాత ఆ చైన్ చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయారు.
Thieves break into ATM | కొందరు దొంగలు గ్యాస్ కట్టర్తో ఏటీఎం తెరిచారు. (Thieves break into ATM) అందులోని లక్షలాది డబ్బును చోరీ చేశారు. తమను గుర్తించకుండా ఉండేందుకు శాలువాలు కప్పుకున్నారు. పరుగున ఏటీఎం నుంచి వాహనం వద్దకు చేరుకున్నార�
లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇప్పటికీ శ్రీలంకలోనే ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్పోర్టులను ఆయన సన్నిహితులు కొలంబో ఎయిర్పోర్టుకు తీసుకొ�
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా
కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ హత్య నేపథ్యంలో పండిట్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పండిట్ల ఆందోళనలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు. ఇటువంటి సమయంలో వారిని మరింత భయపెట్టేలా, ఆం�