ఐపీఎల్( IPL 2021 )లో మళ్లీ అభిమానులు సందడి చేయనున్నారు. ఈ నెల 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఈ టోర్నీకి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు.
దుబాయ్: ఈ యేటి ఐపీఎల్ రెండవ సెషన్ దుబాయ్లో ఆదివారం నుంచి స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. దీని కోసం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. నెట్స్లో భారీ షాట్లతో తన బ్యాటింగ్ �
ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్ ( India vs England )తో జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దవడంపై మొత్తానికి స్పందించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్ చేరుకున్న విరాట్.. ముందుగానే ఇక్కడికి రావాల్�
దుబాయ్: ఆసియా యూత్, జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మరో ముగ్గురు మహిళా బాక్సర్లు ఫైనల్స్కు దూసుకెళ్లారు. గురువారం జరిగి�
ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్ దుబాయ్: భారత యువ బాక్సర్ల అద్భుత ప్రదర్శనతో ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో దేశానికి పతకాల పంట పండుతున్నది. ఇప్పటికే ముగిసిన బౌట్లలో పలువురు బాక్సర్లు ఫై
ఇప్పటికే ప్రపంచంలోని ఎన్నో వింతలకు వేదికైన దుబాయ్లో ఇప్పుడు టూరిస్టులను ఆకర్షించే మరో ల్యాండ్మార్క్ రానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద, ఎత్తయిన అబ్జర్వేషన్ వీల్ సిద్ధమైంది. దీని పేరు ఐన్ దు
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజైన తొలి బాలీవుడ్ మూవీ బెల్ బాటమ్( Bell Bottom ). యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీకి పాజిటివ్ రీవ్యూలు వచ్చాయి.
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరగబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది.
ఇండియన్ ప్రిమియర్ లీగ్ ( IPL ) 14వ సీజన్ కరోనా మహమ్మారి కారణంగా మధ్యలోనే వాయిదా పడింది. ఈ మిగిలిన టోర్నీని ఇండియా నుంచి యూఏఈకి తరలించింది బీసీసీఐ. అయితే అక్కడ కూడా టోర్నీకి మరోసారి ఎలాంటి అడ్డంక
ఈ రోజుల్లో ఓ ప్రోడక్టో, సర్వీసో తీసుకురావడం గొప్ప కాదు.. దానిని ఎలా మార్కెటింగ్ చేసి జనాల్లోకి తీసుకెళ్తున్నామన్నదే ముఖ్యం. దీనికోసం కంపెనీలు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాయి. తమ ప్రోడక్ట్ లేదా స
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�
డ్రోన్ల సాయంతో మేఘమథనం మేఘాల్లోకి విద్యుత్తు పంపి వానలు కురిపిస్తున్న యూఏఈ ఎండల నుంచి ఉపశమనం, తాగునీటి కోసం కృత్రిమ వర్షాలు దుబాయి, జూలై 22: అమృతం కోసం దేవతలు క్షీరసాగర మథనం చేశారు. వర్షం కోసం యూఏఈ ప్రభుత్వ
దుబాయ్: క్లౌడ్ సీడింగ్ (మేఘ మధనం) గురించి వినే ఉంటారు కదా. అప్పుడెప్పుడో మన తెలుగు రాష్ట్రాల్లోనూ కరువు సమయంలో ఇలా కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేశారు. కానీ ఎడారి దేశమైనా వినూత్న ఆవిష్క�