ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరగబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది.
ఇండియన్ ప్రిమియర్ లీగ్ ( IPL ) 14వ సీజన్ కరోనా మహమ్మారి కారణంగా మధ్యలోనే వాయిదా పడింది. ఈ మిగిలిన టోర్నీని ఇండియా నుంచి యూఏఈకి తరలించింది బీసీసీఐ. అయితే అక్కడ కూడా టోర్నీకి మరోసారి ఎలాంటి అడ్డంక
ఈ రోజుల్లో ఓ ప్రోడక్టో, సర్వీసో తీసుకురావడం గొప్ప కాదు.. దానిని ఎలా మార్కెటింగ్ చేసి జనాల్లోకి తీసుకెళ్తున్నామన్నదే ముఖ్యం. దీనికోసం కంపెనీలు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాయి. తమ ప్రోడక్ట్ లేదా స
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�
డ్రోన్ల సాయంతో మేఘమథనం మేఘాల్లోకి విద్యుత్తు పంపి వానలు కురిపిస్తున్న యూఏఈ ఎండల నుంచి ఉపశమనం, తాగునీటి కోసం కృత్రిమ వర్షాలు దుబాయి, జూలై 22: అమృతం కోసం దేవతలు క్షీరసాగర మథనం చేశారు. వర్షం కోసం యూఏఈ ప్రభుత్వ
దుబాయ్: క్లౌడ్ సీడింగ్ (మేఘ మధనం) గురించి వినే ఉంటారు కదా. అప్పుడెప్పుడో మన తెలుగు రాష్ట్రాల్లోనూ కరువు సమయంలో ఇలా కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేశారు. కానీ ఎడారి దేశమైనా వినూత్న ఆవిష్క�
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ వయసు ఇప్పటికే ఐదు పదులు దాటి ఐదేళ్లయింది. అయినా అతడు బ్యాచిలరే అన్న విషయం అందరికీ తెలుసు. ఐశ్వర్యరాయ్ నుంచి కత్రినా కైఫ్ వరకూ ఎంతో మందితో డేటింగ్ చేసినా.. ఆ బంధా�
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు! | భారత్ నుంచి దుబాయి, అబుదాబికి త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి దుబాయికి విమానాలు నడుస్తాయని గల్ఫ్ న్యూస్ తెలిపింది. అబుదాబికి
దుబాయ్: ఏం చేసినా తన ప్రత్యేకతను చాటుకునే దుబాయ్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించింది. డీప్ డైవ్ దుబాయ్గా పిలుస్తున్న ఈ పూల్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్
దుబాయ్, జూన్ 20: భారత్తో పాటు పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలను దుబాయ్ సడలించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు రెసిడెన్స్ వీసా ఉండి, యూఏఈ ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకుంటే అనుమతి�
కరోనా వలన అందరి పరిస్థితి అయోమయంగా మారింది. పెద్దవాళ్లకు పనిలేక,చిన్న పిల్లలకు స్కూల్ లేక పరిస్థితులు అద్వాన్నంగా మారాయి. కొద్ది రోజులుగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పటికీ వాటి ద్వ�
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన టోర్నీ యూఏఈలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దసరా రోజు అంటే అక్ట�
ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ అక్కడే.. ఎస్జీఎంలో బీసీసీఐ నిర్ణయం న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ నిర్వహణ కోసం తీవ్ర కసరత్తులు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యూఏఈకే ఓటేసింది. కరోనా కారణంగ�
దుబాయ్: దేశంలో కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో యుఏఈ ఫ్లాగ్ క్యారియర్ ఎమిరేట్స్ తన ప్రయాణీకుల విమానాల రద్దును జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో కరోనా విజృంభన కారణంగా దుబాయ్కు చెం