కర్ణాటకలో రికార్డు స్థాయిలో మాదకద్రవ్యాలు దొరికాయి. మంగళూరు పోలీసులు 37 కేజీలకుపైగా ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లు. ఈ కేసులో ఇద్దరు దక్షిణాఫ్రికా జాతీయులను బెంగళూరులో అరెస్టు చేశ
Drugs | విద్యార్థులు(Students )చదువుకునే వయస్సు నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ముందుకు సాగాలని బసంత్ నగర్ ఎస్ఐ కె.స్వామి అన్నారు.
man set fire to bikes | మద్యం, డ్రగ్స్కు బానిసైన వ్యక్తి తల్లిని డబ్బులు డిమాండ్ చేశాడు. ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో అతడు ఆగ్రహించాడు. అపార్ట్మెంట్లో పార్క్ చేసిన బైకులకు నిప్పుపెట్టాడు. నివాసితుల ఫిర్యాదుతో ప�
స్వీయ దర్శకనిర్మాణంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన బాలల చిత్రం ‘అభినవ్- ‘చేజ్డ్ పద్మవ్యూహ’. మంగళవారం ఈ చిత్ర పోస్టర్, ట్రైలర్ను ఆవిష్కరించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, మాదకద్రవ్�
Drugs | నైజీరియా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ను హైదరాబాద్ నగరంలో విక్రయించడానికి వచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసి... వారి వద్ద 13 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నా�
ఆస్తి కోసం సొంత కుటుంబాన్నే కడతేర్చాలని కుట్రపన్నాడు ఓ ప్రబుద్ధుడు. తల్లి, తండ్రి, సోదరుడు అనే తేడా లేకుండా అందరినీ హతమార్చితే ఆస్తి తన సొంతం అవుతుందని భావించి నెల రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆన్�
‘యంగ్ ఇండియాను డ్రగ్ ఇండియాగా మార్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయి. కొందరు స్వదేశీ స్వార్థపరులు ఆ కుట్రతో కుమ్మక్కయ్యారు. యువతే కాదు కౌమార బాలబాలికలూ ఈ డ్రగ్స్కు అలవాటుపడుతున్నారు.
బెంగళూరులో ఓ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యో గం, తనతో చదువుకునేందుకు వచ్చిన ఆఫ్రి కా వ్యక్తితో పరిచయం, ఆర్థిక అవసరాలు తనని డ్రగ్స్ సరఫరాదారుగా మార్చింది.
ఒకే ఒక్కడు.. కంటెయినర్లో తుక్కు మాటున గంజాయిని ఏపీ నుంచి హైదరాబాద్ మహా నగరం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తూ రాచకొండ పోలీసులకు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్గా పట్టుబడ్డాడు.
Drugs | హైదరాబాద్ మాదాపూర్లోని ఆలివ్ బిస్ట్రో పబ్పై పోలీసులు తనిఖీలు చేశారు. పబ్లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా �