ఆస్తి కోసం సొంత కుటుంబాన్నే కడతేర్చాలని కుట్రపన్నాడు ఓ ప్రబుద్ధుడు. తల్లి, తండ్రి, సోదరుడు అనే తేడా లేకుండా అందరినీ హతమార్చితే ఆస్తి తన సొంతం అవుతుందని భావించి నెల రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆన్�
‘యంగ్ ఇండియాను డ్రగ్ ఇండియాగా మార్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయి. కొందరు స్వదేశీ స్వార్థపరులు ఆ కుట్రతో కుమ్మక్కయ్యారు. యువతే కాదు కౌమార బాలబాలికలూ ఈ డ్రగ్స్కు అలవాటుపడుతున్నారు.
బెంగళూరులో ఓ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యో గం, తనతో చదువుకునేందుకు వచ్చిన ఆఫ్రి కా వ్యక్తితో పరిచయం, ఆర్థిక అవసరాలు తనని డ్రగ్స్ సరఫరాదారుగా మార్చింది.
ఒకే ఒక్కడు.. కంటెయినర్లో తుక్కు మాటున గంజాయిని ఏపీ నుంచి హైదరాబాద్ మహా నగరం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తూ రాచకొండ పోలీసులకు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్గా పట్టుబడ్డాడు.
Drugs | హైదరాబాద్ మాదాపూర్లోని ఆలివ్ బిస్ట్రో పబ్పై పోలీసులు తనిఖీలు చేశారు. పబ్లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా �
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు.
drug addict son kills mother | ఒక వ్యక్తి డ్రగ్స్కు బానిస అయ్యాడు. డబ్బుల కోసం తల్లితో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఆమెను హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
SI Tahsinuddin | చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా దండేపల్లి నూతన ఎస్సై తహసీనొద్దీన్ హెచ్చరించారు.
ఆస్తి పంపకాల విషయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్రావు (86) ఆయన మనుమడు చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.
మెడికల్, బిజినెస్ వీసాలపై వచ్చి వీసా, పాస్పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ సైప్లె చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, సిటీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో
గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు.
మత్తు పదార్థాల రవాణా, విక్రయా�