సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బాలాజీ ఫంక్షన్హాల్లో సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు, విద్యార్�
తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. విద్యాశాఖ సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 22 వేల ప్రత్యేక క్లబ్లను (ప్రహారీ క�
పుణే నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.21 లక్షల విలువైన 120 మిల్లీల ఎండీఎంఏ క్రిస్టల్స్ స్వాధ�
పుణె నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.21 లక్షల విలువ చేసే 120మిల్లీగ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్�
Software engineer | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer) రూ.లక్షలకు లక్షల జీతాలు. సంఘంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనే గౌరవం. వస్తున్న లక్షల జీతాలు, సంఘంలో లభించే గౌవరం కాదనిడ్రగ్స్(Drugs) వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలన�
గ్యాస్ సిలిండర్ వాల్వ్లో డ్రగ్స్ దాచి ఆన్లైన్ ట్రాన్స్పోర్టు సర్వీస్ల ద్వారా వాటిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన �
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గత ఏడాది కాలంలో జైళ్లకు వెళ్లిన ఖైదీల సంఖ్య కూడా భారీగా 31 శాతం పెరిగింది.
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ టెస్టింగ్ కిట్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. డ్రగ్స్ తీసుకునే వారిని త్వరగా గుర్తించేందుకు అందుబాటులోకి తెచ్చిన కిట్లలో నాణ్యత �
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్లో అగ్ర హీరో ప్రభాస్ భాగమయ్యారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. మనల్ని ఎంతగానో ప్రేమించే మనుషులు ఉండగా..డ్రగ్స్
Prabhas | న్యూ ఇయర్ వేళ సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో డ్రగ్స్తో కలిగే అనర్థాలను వివరించారు.
గచ్చిబౌలిలోని ఓ పబ్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 8 మందికి డ్రగ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధి కొండాపూర్లో ఆదివారం రాత్రి క్వాక్ పబ్లో టీన్యాబ్, ఎస్వోటీ, గచ్చిబౌ�
నగరంలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.2కోట్ల విలువైన డ్రగ్స్ను ఆబ్కారీ అధికారులు దహనం చేశారు. ఆబ్కారీ ఈడీ వి.బి.కమలాసన్రెడ్డి కథనం ప్రకారం హైదరాబాద్ యూనిట్లోని నారాయణగూడ, సికింద్ర�
ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ.. అక్కడే ఏర్పాటు చేసిన హాస్టళ్లలో ఉంటున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతున్నది. వారం రోజుల వ్యవధిలో వీరు మిస్సింగ్ కావడ
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఈడీ కమలాసన్రెడ్డి హెచ్చరించారు.