దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.900 కోట్ల విలువైన 90 కిలోల కొకైన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకున్నారు.
Iran Boat With Drugs Caught | భారీ స్థాయిలో డ్రగ్స్ ఉన్న ఇరాన్ బోటు భారత సముద్ర జల్లాల్లోకి ప్రవేశించింది. దీంతో ఇండియన్ నేవీ, ఎన్సీబీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టార�
వెస్ట్బెంగాల్ కేంద్రంగా నగరంలో నడుస్తున్న డ్రగ్స్ దందా గుట్టును ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.3.50లక్షల విలు
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ఇక్కడికి డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు న�
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. చందానర్ గుల్మొహర్లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి కొందరు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి పక్కాసమాచారం అందుకున్న పోలీసులు ఆ వైద్యుడి ఇం�
రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హైడ్రామాలో సెకండ్ షో కూడా అట్టర్ఫ్లాప్ అయింది. విజయ్ మద్దూరి ద్వారా రాజ్ పాకాలను ఫిక్స్ చేస్తూ ఆ తర్వాత కేటీఆర�
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2
ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు.. రాష్ట్రంలో జరుగుతున్నది ఆటవిక పాలన. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ఎండగడుతున్న కేటీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్ర
హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. హుమాయున్గర్లో స్థానిక పోలీసులతో కలిసి హెచ్ న్యూ అధికారులు దాడులు నిర్వమించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశా�
నేటి యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, పిల్లల నడవడికను, అలవాట్లను నిత్యం గమనిస్తూ ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తల్లిదండ్రులకు సూచించారు. మత్తు పదార�
రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు వారి కదలికలను గమనించాలని, వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించాలని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు ఆదేశ�
గుజరాత్లోని భరూచ్ జిల్లా అంక్లేశ్వర్ జీఐడీసీ ప్రాంతంలోని అవ్సర్ ఎంటర్ప్రైజెస్ నుంచి రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగ�