ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు.
drug addict son kills mother | ఒక వ్యక్తి డ్రగ్స్కు బానిస అయ్యాడు. డబ్బుల కోసం తల్లితో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఆమెను హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
SI Tahsinuddin | చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా దండేపల్లి నూతన ఎస్సై తహసీనొద్దీన్ హెచ్చరించారు.
ఆస్తి పంపకాల విషయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్రావు (86) ఆయన మనుమడు చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.
మెడికల్, బిజినెస్ వీసాలపై వచ్చి వీసా, పాస్పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ సైప్లె చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, సిటీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో
గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు.
మత్తు పదార్థాల రవాణా, విక్రయా�
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బాలాజీ ఫంక్షన్హాల్లో సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు, విద్యార్�
తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. విద్యాశాఖ సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 22 వేల ప్రత్యేక క్లబ్లను (ప్రహారీ క�
పుణే నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.21 లక్షల విలువైన 120 మిల్లీల ఎండీఎంఏ క్రిస్టల్స్ స్వాధ�
పుణె నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.21 లక్షల విలువ చేసే 120మిల్లీగ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్�
Software engineer | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer) రూ.లక్షలకు లక్షల జీతాలు. సంఘంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనే గౌరవం. వస్తున్న లక్షల జీతాలు, సంఘంలో లభించే గౌవరం కాదనిడ్రగ్స్(Drugs) వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలన�
గ్యాస్ సిలిండర్ వాల్వ్లో డ్రగ్స్ దాచి ఆన్లైన్ ట్రాన్స్పోర్టు సర్వీస్ల ద్వారా వాటిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన �
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గత ఏడాది కాలంలో జైళ్లకు వెళ్లిన ఖైదీల సంఖ్య కూడా భారీగా 31 శాతం పెరిగింది.
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ టెస్టింగ్ కిట్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. డ్రగ్స్ తీసుకునే వారిని త్వరగా గుర్తించేందుకు అందుబాటులోకి తెచ్చిన కిట్లలో నాణ్యత �