MLA Sunitha Lakshma Reddy | బంజారానగర్ తండాల్లో మంచి నీరు వచ్చేటట్లు ప్రత్యేక చొరవ చూపాలని తండా ప్రజలు అధికారులను కోరారు. ఇన్ని రోజులు మా తండా ప్రజలు మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా తండాకు వచ్చి నీరు కోసం చర�
ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమైన ప్రభుత్వం పేదల బస్తీలు, కాలనీల్లోకి వెళ్లి నీటి కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లను సీజ్ చేస్తామని బెదిరింపులకు దిగడం సిగ్గుచేటు అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగ�
Drinking Water | అసలే ఎండాకాలం రోజురోజుకు ఎండలు తీవ్రతరం అవుతుండటంతో దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు నానా అవస్థలకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామ శివారులో రోడ్డు పక�
MLA Krishna Rao | కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇవాళ జలమండలి అధికారులతో కలిసి కేపీహెచ్బీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నీటి సరఫరా తీరును పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగునీటికి ఇబ్బందుల
శామీర్పేట మండల పరిధిలోని లాల్గడీ మలక్పేటలో గురువారం నీటి ఎద్దడిని నిరసిస్తూ మహిళలు ఆందోళన నిర్వహించారు. పంచాయతీ కార్మికుల సమ్మె కారణంగా నీళ్లు వదలకపోవడంతో మూడు రోజుల నుంచి గ్రామంలో నీళ్లు రావడం లేద
తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తెనుగువాడ మహిళలు గురువారం ఖాళీ బిందెలతో కాటారం-మంథని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చే
Harish Rao | వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీ�
షట్పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, గత నెల 17న ‘నమస్తే తెలంగాణ’లో దాహం తీరేదెట్లా’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలనలో నీటి కోసం కిలోమీటర్ల కొలది నడిచి వెళ్లడం, ఎడ్లబండ్లు, బైక్లపై ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి నీటిని తరలించడం,
Drinking water | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 14 : జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడి పోతున్నాయి. బోర్లు, బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. మార్చి నెలాఖరు వరకు 8.10 మీటర్ల కిందికి వెళ్లాయి.
ఖమ్మం జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా వేసవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎండల తీవ్రతకు రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది.