Drinking Water | గ్రామంలో కొన్ని రోజులుగా తీవ్రంగా తాగు నీటి ఎద్దడి నెలకొందని ఆరోపిస్తూ సిరిపురం గ్రామస్తులు ఇవాళ రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. వేసవికాలం కావడంతో నీటి వాడకం ఎక్కువగా ఉండగా.. నల్లాల ద్వారా వచ్చే నీర�
వేసవి కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో చాలా ప్రాంతాలలో తాగునీరు లభించకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లు, ఆర్ఓ ప్లాంట్ మినరల్ వాటర్పై ఆధారపడుతున్నారు.
గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడి ఓ కుటుంబంలో చిచ్చురేపింది. మంచినీళ్లు లేని ఊళ్లో తాను ఉండలేనంటూ ఓ ఇల్లాలు తన భర్తను వదిలి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది.
Drinking Water | ఇవాళ పటాన్చెరు మండలం ముత్తంగిలో న్యూటౌన్ హోటల్ ముందు మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. పగిలిన పైప్లైన్ ద్వారా తాగునీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సర్వీ�
Drinking water | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 7: వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మండలం లోని గ్రామాల్లో ఎక్కడ కూడా ప్రజలకు తాగు నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ పంచాయ�
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ మారుమూల గ్రామాల గిరిజనం తాగు నీటికి తండ్లాడుతున్నది. కొన్నిచోట్ల బోర్వెల్లు పాడైపోగా, మరికొన్ని చోట్ల బావులు అడుగంటి అష్టకష్టాలు పడుతున్నది.
రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కరకట్ట నుంచి నీటి లీకేజీలపై సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) అధ్యయనం చేయనున్నది.
తాగే నీళ్లలో చిటికెడు ఉప్పు కలుపుకోవడం పాత అలవాటే. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలకు దీన్ని పరిష్కారంగా భావిస్తారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం కార్మికవాడల్లో మంచినీటి ఎద్దడి (Drinking Water) నెలకొన్నది. గత వారం రోజులుగా సింగరేణి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.