రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కరకట్ట నుంచి నీటి లీకేజీలపై సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) అధ్యయనం చేయనున్నది.
తాగే నీళ్లలో చిటికెడు ఉప్పు కలుపుకోవడం పాత అలవాటే. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలకు దీన్ని పరిష్కారంగా భావిస్తారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం కార్మికవాడల్లో మంచినీటి ఎద్దడి (Drinking Water) నెలకొన్నది. గత వారం రోజులుగా సింగరేణి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (GWMC) పరిధిలో లీకేజీల పర్వం కొనసాగుతుంది. ప్రతి నిత్యం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఓచోట నల్లాల లీకేజీలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కాకతీయ యూనవర్సిటి రెండో గేటు సమ�
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్నది. గొంతు తడుపుకొనేందుకు నట్టెండలో కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో (Singareni) ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్ర ప్రసాద్ తెలిపారు.
తాగునీటి కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరందించి తాగునీటి కష్టాలకు చెక్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం
Manjeera Water | సంగారెడ్డి పట్టణంలో గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో పట్టణవాసులు అధికారులపై మండిపడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, ఆదిత్య నగర్ కాలనీ అధ్యక్షుడు సాయిలు ఆరోపి�
Drinking Water | గతంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ నీటిని సరాఫరా చేసింది. కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం, వచ్చిన �
Gangula | కార్పొరేషన్, మార్చి 31 : కరీంనగర్ నగరప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీసుకువస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఎల్ఎండీ
మెదక్ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే గ్రామాల్లో తాగునీటి సమస్య (Drinking Water) నెలకొంది. రామాయంపేట మండలంలో చాలా గ్రామాల్లో తాగు నీరు సరిగ్గా రాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీరు సర
మండలంలోని తొర్తి గ్రామం కొత్తప్లాట్ కాలనీలో కొన్నిరోజులుగా తాగునీటి కోసం స్థా నికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 40వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నుంచి వేంకటేశ్వర గ�
Drinking Water | హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి గేట్వాల్వ్ లీక్ అయి ఇతర నీరు అందులోనుంచి మంచి నీటిపైపు లైన్కు వెళుతున్నప్పటికి ఎవరూ పట్టించుకోవడంలేదని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చా�