కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బోరు, పైపులైన్ కోసం రూ. లక్షా 50 వేల నిధులు మంజూరు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు బోరు వేయించే నాథుడే కరువయ్యాడు.
తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న తాగు, సాగు నీటి సమస్యలు ప్రజలను కరువు కోరల్లోకి నెడుతున్నాయి. జలసంరక్షణ చేపట్టకపోవడం, జలాశయాల నీటి నిల్వ సామర్థాన్ని పెంచుకోని ఫలితంగా కాంగ్రెస్ పాలనలో తాండూరు నియోజకవర
మండల పరిధిలోని దమ్మాయిగూడెంలో ‘మిషన్ భగీరధ’ నీరు పూర్తిస్థాయిలో అందడం లేదు.. దీంతో గ్రామంలోని ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడింది. దమ్మాయిగూడెంలో ఉన్న సంపు ద్వారానే పలు గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతున్�
దహెగాం మండలంలోని మొట్లగూడ గ్రామస్తులు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో కిలోమీటర్ దూరంలోనున్న పెద్దవాగుకు కాలినడకన.. ఎడ్లబండ్లపై వెళ్లి చెలిమెల నీరు తెచ్చుకోవా�
MLA Medipalli | రానున్న వేసవికాలం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో తాగునీటి(Drinking water) ఎద్దడి రాకుండా అధికారుల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
Suraram Colony | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీతో పాటు 14 బస్తీలలో తాగునీటి కొరత నెలకొంది. గతంలో వారానికి రెండు మూడు రోజులలో నీటి సరఫరా అయ్యేది.
Jalamandali | ఇష్టారాజ్యాంగా నీటిని వృథా చేసేవారిని, మంచినీటితో వాహనాలను కడిగే వారిని గుర్తించి భారీగా జరిమానాలు విధించాలని జలమండలి అధికారులను మేయర్ ఆదేశించారు.
వేసవి ఇంకా మొదలు కాలేదు.. ఎండలు ముదరనే లేదు. అప్పుడే తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తుండడంతో పల్లెలు, పట్టణాల్లో జనం అవస్థలు మొదలయ్యాయి. రిజర్వాయర్ల నుంచి వచ్చే నీళ్లు సగాని�
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని హనుమాన్నగర్, రత్ననగర్, బంగారిగడ్డ కాలనీల్లో తాగు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్వహణ లోపం కారణంగా ఈ కాలనీలకు రెండు వారాలకోసారి మిషన్ భగరీథ నీళ్లు వస్త�
Sangareddy | సంగారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా, నిరంతరంగా శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
Chevella | వేసవి కాలం రావడం.. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి ఎద్దడి తీవ్రమవుతున్నది. కొన్ని చోట్ల రెండు రోజులకు ఒకసారి, మరి కొన్ని చోట్ల రోజు విడిచి రోజు అది నాలుగైదు బిందెలు రావడంతో ప్రజల పడుత�
వేసవి ప్రారంభంలోనే దంచికొడుతున్న ఎండలతో చెరువులు, కుంటలు ఎండిపోతూ భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. దీంతో చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతుండగా తాగు నీటి ఎద్దడి తరుముకొస్తున్నది.