Chalivendram | మండల కేంద్రమైన టేక్మాల్ ఫోటో ఫన్ యాజమాన్యం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపటంలేదు. ఈ పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లాలోగల మాడుగుల, ఆమనగల్లు మండలాల్లోని తదితర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలని గత బ�
తాగునీటి సమస్యలను పరిష్కరించాలని మండలంలోని కొన్నూరు గ్రామం బుడగ జంగాల కాలనీవాసులు డిమాండ్ చేశారు. 200 వందల కుటుంబాలు ఉన్న కాలనీలో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవ�
గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండా వాసులు ఆగ్ర�
గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదం టూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండావాసులు ఆగ్రహం వ్యక్త�
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో చాలా ప్రాంతాల్లో నీటి కటకట మొదలైంది. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలు, కాలనీల్లో నీటి సరఫరా సజావుగా జరిగేది. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో, డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగాపులు కాస�
మిషన్ భగీరథ నీళ్లు రంగుమారాయి. దీంతో గ్రామస్తు లు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘మిషన్ భగీరథ’ నీళ్లు ప్రతి పల్లెకూ ఇప్పటి�
బీఆర్ఎస్ సర్కారు ఆ ఊరిలో ఇంటింటికీ తాగు నీరందించగా, ప్రస్తుత ప్రభుత్వ పుణ్యమాని గిరిజనం పడరాని పాట్లు పడుతున్నది. మిషన్ భగీరథ పైపులైన్కు మరమ్మతులు చేసే నాథుడు లేకపోవడంతో గుక్కెడు నీటి కోసం గంటల తరబ�
దక్షిణ తెలంగాణ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు.
శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత రెండు సంవత్సరాలుగా మిషన్ భగీరథ నీరు రాక కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం కాలనీ ప్రజలు, మహిళలు గ్రామంలో ఖాళీ బిందెలు, డ్ర�
Maheshwaram | మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని చాలా ప్రాంతాలలో నీటి కటకట మొదలయ్యింది. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో, కాలనీలలో నీటి సరఫరా సజావుగా జరిగేది. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో, డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామస్తులంతా గ్రామ శివారులోని తమ వ్యవసాయ బావుల వద్ద నుండి వాటర్ క్యాన్లు, బిందెలతో మంచినీటిని తెచ్చుకుంటు�
వేసవిలో గుక్కెడు నీరు దొరక్కా ప్రజలు అల్లాడుతుంటే కేశంపేట (Keshampeta) మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలో మాత్రం రహదారిపై మిషన్ భగీరథ నీరు ఏరులైపారుతున్నది.