కరువు కోరలు తాండవిస్తున్నా, రైతులు అరిగోస పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని, ఆయనకు ఎద్దు వ్యవసాయం తెలియదని మాజీ డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కా�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నీటి కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. వేసవి కాలం ప్రారంభ దశలోనే ఈ స్థాయిలో ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్ల
Harish Rao | మండుటెండలు రాకముందే.. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
Water Problem | గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని తాంసి మండలం లీంగూడ గ్రామస్థులు గురువారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
రంగారెడ్డి జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తుంది. జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవటంతో ఎక్కడికక్కడే బోర్లు ఎండిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సుమారు 50శాతంకు పైగా బోర్లు ఎండిపో�
Drinking Water | వేసవి కాలంలో మంచినీరు వృధా కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటి ఎద్దడి రాకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను సైతం ఏర్పాటు చేశారు.
Namasthe Telangana | నమస్తే తెలంగాణలో ప్రచురితమైన 'తాగునీరు కలుషితం' అనే కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. మొయినాబాద్ గ్రామంలోని ఆశీర్ఖాన వెనుక భాగంలో మంచి నీటి బోరు చుట్టూ మురుగునీళ్లు చేరి బోరులోనికి వ
Akkannapet | రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరాఫరా నిలిచిపోయింది. దీంతో మహిళలు బోరుబావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఫిబ్రవరి నెల నుంచే జిల్లాలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నా యి. మిషన్ భగీరథ నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం తో మహిళలు తాగునీటి కోసం రోడ్డెక�
Ila Tripathi | ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇవాళ చండూరు మునిసిపల్ కార్యాలయంలో చండూరు మున్సిపాలిటీ, చండూరు గ్రామీణ ప్రాంతంలో తా
చెరువులు, కుంటల్లో నీళ్లు లేకపోవడంతో మూగజీవాలు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. ఇందుకు గంభీరావుపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బస్టాండ్ పబ్లిక్ ట్యాప్ వద్ద ఓ మేక పడ్డ నరకయాతనే నిదర్శనంగా కనిప�
వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో మంగళవారం సాగర్-హైదరాబాద్ రోడ్డుపై ఖాళీ బిందె�