చంద్రబాబు సర్కారు జల చౌర్యానికి..మేఘా కంపెనీని కాపాడాలనే రేవంత్ సర్కారు పన్నాగం... వెరసి నాగార్జునసాగర్కు పుష్కలమైన ఇన్ఫ్లో ఉన్నప్పటికీ ఒకవైపు ఎడమ కాల్వ చివరి ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అల్లాడుతుం�
పదిహేను రోజులకోసారి నీటి సరఫరా.. కిలోమీటర్ల దూరం నుంచి బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్న ప్రజలు.. ప్రైవేట్లో డబ్బులు వెచ్చించి ట్యాంకర్ నీళ్ల కొనుగోలు.. ఇదీ భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో పరిస్థితి
Warangal | శివనగర్ను వరద ముంపు నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.239 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డక్ట్ (భూగర్భ వరద కాలువ) నిర్మాణ పనులు చేపట్టింది. అయితే ఆ పనులను అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో తరచ�
వేసవిలో తాగునీటికీ ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కెరమెరి మండలం ధనోరలోని డబ్ల్యూటీపీని సందర్శించి మిషన్ భగీరథ ఈఈ రాకేశ్ను వివరాలు అడిగి తెలుసుకున్న
Karimnagar | గ్రామాలు, పట్టణాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ పనులు ప్రారంభిస్తున్నామంటూ, ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ నిధుల విదిలింపులో మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్త
Armoor | నిజామాబాద్ ఆర్మూర్ పట్టణ వాసులకు అలర్ట్.. రేపు (బుధవారం ) నాడు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
కరువు కోరలు తాండవిస్తున్నా, రైతులు అరిగోస పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని, ఆయనకు ఎద్దు వ్యవసాయం తెలియదని మాజీ డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కా�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నీటి కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. వేసవి కాలం ప్రారంభ దశలోనే ఈ స్థాయిలో ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్ల
Harish Rao | మండుటెండలు రాకముందే.. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
Water Problem | గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని తాంసి మండలం లీంగూడ గ్రామస్థులు గురువారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
రంగారెడ్డి జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తుంది. జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవటంతో ఎక్కడికక్కడే బోర్లు ఎండిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సుమారు 50శాతంకు పైగా బోర్లు ఎండిపో�
Drinking Water | వేసవి కాలంలో మంచినీరు వృధా కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటి ఎద్దడి రాకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను సైతం ఏర్పాటు చేశారు.
Namasthe Telangana | నమస్తే తెలంగాణలో ప్రచురితమైన 'తాగునీరు కలుషితం' అనే కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. మొయినాబాద్ గ్రామంలోని ఆశీర్ఖాన వెనుక భాగంలో మంచి నీటి బోరు చుట్టూ మురుగునీళ్లు చేరి బోరులోనికి వ
Akkannapet | రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరాఫరా నిలిచిపోయింది. దీంతో మహిళలు బోరుబావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.