ఫిబ్రవరి నెల నుంచే జిల్లాలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నా యి. మిషన్ భగీరథ నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం తో మహిళలు తాగునీటి కోసం రోడ్డెక�
Ila Tripathi | ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇవాళ చండూరు మునిసిపల్ కార్యాలయంలో చండూరు మున్సిపాలిటీ, చండూరు గ్రామీణ ప్రాంతంలో తా
చెరువులు, కుంటల్లో నీళ్లు లేకపోవడంతో మూగజీవాలు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. ఇందుకు గంభీరావుపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బస్టాండ్ పబ్లిక్ ట్యాప్ వద్ద ఓ మేక పడ్డ నరకయాతనే నిదర్శనంగా కనిప�
వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో మంగళవారం సాగర్-హైదరాబాద్ రోడ్డుపై ఖాళీ బిందె�
Municipal Commissioner | ఆర్మూర్ పట్టణంలోని మంచినీటి సరఫరా అయ్యే మంచినీటి కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు శనివారం పరిశీలించారు. రానున్న వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్�
వేసవి సమీపిస్తున్నందున జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ ద�
Drinking Water | వేసవికి ముందే కర్ణాటకలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. తాగునీటిని అత్యవసరం కాని వాటికి వాడితే రూ.5 వేలు జరిమానా విధిస్తామని బెంగళూరు వాసులను ఆ నగర నీటి సరఫరా, మురుగు నిర్వహణ బోర్డు హెచ్చరించింది.
రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండుతుండటంతో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నది. రెండు మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.