రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేసవిలో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శా
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లిలో వేసవి రాకముందే తాగు నీటి కష్టాలు (Drinking Water) మొదలయ్యాయి. గత ఆరునెలలుగా గ్రామంలోని దళిత వాడలో తాగునీటి సమస్య ఉందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎ�
నీటి మరమ్మతు పనుల వల్ల వచ్చే సోమవారం, మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఆగిపోనుంది. గ్రేటర్ హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్
వేసవి రాకముందే సీఎం ఇలాకాలో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం టేకల్కోడ్ వాసులు రెండు నెలలుగా నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు. గత పక్షం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా �
సాగు నీరు లేక జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుకోవడ
Kodangal | వేసవి ప్రారంభానికి ముందే తాగునీటి కటకట మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మంచి నీటి కరువు ఏర్పడింది. కొడంగల్ నియోజకవర్గంలోని టేకుల్ కోడ్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప�
నివాస యోగ్యమైన ఇండ్లను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిధులు ఉండటం లేదని, ప్రజలు తాగడానికి పరిశుభ్రమైన నీరు లేదని, అటువంటి సమయంలో మీరు సైకిల్ ట్రాక్స్ కోసం పగటి కలలు కంటున్నార�
Union Budget 2025 | తాగునీరు, పారిశుద్ధ్య శాఖకు 2025-26 కేంద్ర బడ్జెట్లో రూ.74,226 కోట్లు కేటాయించారు. గ్రామీణ గృహాలకు తాగు నీటి కనెక్షన్లు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న జల్ జీవన్ మిషన్ (జేజేఎం)కు ఇందులో ఎక్కువ నిధులు
ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కల�
Drinking water | నసర్లపల్లి సబ్స్టేషన్ (Nasarlapalli Substation) లోని 132 కేవీ బల్క్ లోడ్ ఫీడర్ (132 KV bulk load feeder PT) కి మరమ్మత్తులు చేయాల్సి ఉందని, ఫిబ్రవరి 1న తెలంగాణ ట్రాన్స్కో (TG Transco) అధికారులు మరమ్మత్తులు చేయనున్నారని, అందువల్ల ఆ రోజు �