గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల నిర్వహణ బాధ్యత జిల్లా స్థాయి నుంచి గ్రామ
Rajanna siricilla | కాంగ్రెస్ పాలనలో మంచి నీళ్ల కోసం(Drinking water) కూడా మహిళలు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొంది. కరెంట్ లేక నీళ్లు రాక తెలంగాణ ఆడబిడ్డలు అష్టకష్టాలు పడుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
నల్లా నీటి కంటే ప్యూరిఫైర్ నీరు ఆరోగ్యానికి మంచిదని మనం తాగుతూ ఉంటాం. ఆర్వో, యూవీ, ఆల్కలైన్ తదితర వెరైటీల పేరిట మార్కెట్లో ఎన్నో ప్యూరిఫైర్లు లభిస్తున్నాయి.
ఆ కాలనీలు గత మూడు నెలలుగా తాగునీటి సరఫరాలో డ్రైనేజీలు నీరు కలుస్తూ వస్తున్నాయి. అసలే మంచినీటి సరఫరా అంతంత మాత్రం, పైగా సరఫరా చేసిన ప్రతిసారి కలుషిత నీటిని సరఫరా చేయడంతో స్థానికంగా ప్రజలు రోగాల బారిన పడుత�
Mahabubabad | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీరు లేక ప్రజలు అల్లాడున్నారు. ప్రజల కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల కోసం(Drinking water) రోడ్డెక్క�
KTR | కాంగ్రెస్ రాజ్యంలో ప్రతి పేదోడి బతుకు ఆగమాగం అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసిన రేవ�
అర్చకులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన వేతనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలోని దాదాపు 13వేల పైచిలుకు ఆలయాల్లో అర్చకులు, అర్చక ఉద్యో�
బిందెడు నీటి కోసం మహిళలు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహర్తీ తీర్చండి సారో అని విన్నవించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు �
భారీ వర్షాల నేపథ్యలో తాగునీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. కలుషిత నీటి ముప్పు పొంచి ఉన్న తరుణంలో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా అధికారులు జాగ్రత్తలు �
Dana Kishore | తాగునీటి సరఫరాలో(Drinking water) నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్(Dana Kishore) జలమండలి అధికారులకు సూచించారు.
జలమండలి ఓఅండ్ఎం డివిజన్ -2 బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు ఎస్ఎన్డీపీ డ్రైయిన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Medak | కాంగ్రెస్ పాలనలో(Congress) ప్రజల కష్టాలు తప్పడం లేదు. సాగు నీరు దేవుడెరుగు తాగు నీరు కోసం సైతం ప్రజలు అల్లాడి పోతున్నారు. తాజాగా మెదక్(Medak) జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి�