నీరు జీవనాధారం. మనిషి బతకాలంటే.. నీరు తాగడం చాలా అవసరం. అయితే, అప్పుడప్పుడూ మనం తీసుకునే ద్రవాల కన్నా.. మన శరీరం ఎక్కువ మోతాదులో ద్రవాలను కోల్పోతుంది. అప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సరిపడా నీరు తాగకపోవడ�
Gandhi Hospital | ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) పాలనలో కనీసం రోగులకు( Patients) గుక్కెడు మంచి నీళ్లు(Drinking water) కూడా దొరకడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు కరెంట్, తాగు, సాగు న�
Health Tips : చాలామంది ఉదయం లేవగానే వాష్రూమ్కు వెళ్లి, బ్రష్ చేసుకున్న తర్వాతనే ఏదైనా తాగడం గానీ, తినడంగానీ చేస్తారు. అప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. నోరును శుద్ధి చేసుకోకుండా ఏదైనా తింటే ఆరోగ్యం దె
మండలం లోని దుబ్బతండా వాసులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. గ్రామానికి మంచినీటిని అం దించే మిషన్ భగీరథ నీటి పైపులైన్ లీకేజీ కావడంతో మూడ్రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
Health tips | సాధారణంగా చాలామందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు. కొంత మంది బ్రష్ చేసి నీళ్లు తాగితే మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండా పరగడుపున నీళ్లు తాగుతారు. అయితే ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం మంచిది కాదని
Warangal | కాంగ్రెస్ పాలనలో తాగు నీటి కోసం( Drinking water) మహిళలు మైళ్ల దూరం ప్రయాణించి తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం ఆందోళన చేప�
ఈ ఏడాది రుతుపవన సీజన్లో 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలో అధిక వర్షాలు కురిశాయని వెల్
గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల నిర్వహణ బాధ్యత జిల్లా స్థాయి నుంచి గ్రామ
Rajanna siricilla | కాంగ్రెస్ పాలనలో మంచి నీళ్ల కోసం(Drinking water) కూడా మహిళలు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొంది. కరెంట్ లేక నీళ్లు రాక తెలంగాణ ఆడబిడ్డలు అష్టకష్టాలు పడుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
నల్లా నీటి కంటే ప్యూరిఫైర్ నీరు ఆరోగ్యానికి మంచిదని మనం తాగుతూ ఉంటాం. ఆర్వో, యూవీ, ఆల్కలైన్ తదితర వెరైటీల పేరిట మార్కెట్లో ఎన్నో ప్యూరిఫైర్లు లభిస్తున్నాయి.
ఆ కాలనీలు గత మూడు నెలలుగా తాగునీటి సరఫరాలో డ్రైనేజీలు నీరు కలుస్తూ వస్తున్నాయి. అసలే మంచినీటి సరఫరా అంతంత మాత్రం, పైగా సరఫరా చేసిన ప్రతిసారి కలుషిత నీటిని సరఫరా చేయడంతో స్థానికంగా ప్రజలు రోగాల బారిన పడుత�