ఐదు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్కు మళ్లీ నీటిగండం పొంచి ఉంది. క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 9 అడుగులకు పడిపోయింది. ఈ రిజర్వాయర్ నుంచి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, సూర్యాప�
జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.124.48 కోట్ల సంయుక్త నిధులతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర
మండలంలోని తెలంగాణ నయాగర బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. పర్యాటకులు, చిన్నారులు ఆడుకునే తాళ్లబ్రిడ్జి తెగిపోయింది. చిల్డ్రన్స్ పార్క్ వద్ద బంగీ జంపు సైతం పనిచేయడంల
జీవకోటికి నీరు ప్రాణాధారం. మన శరీరంలో కూడా 70 శాతం వరకు నీరే ఉంటుంది. రోజువారీ శారీరక ప్రక్రియలు సాఫీగా సాగిపోవడానికి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలనే విషయం తెలిసిందే. అయితే మనలో చాలామంది నీళ్ల�
Students Fall Sick | స్కూల్ ట్యాంక్లోని నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన
నల్లగొండ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మూడో రోజే సి.నారాయణరెడ్డి కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వార్డు బాయ్స్ను సస్పెండ్ చేయడంతోపాటు విధులకు గైరాజ�
Water | కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చింది అనే మాట రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట నిరూపిత మవుతూనే ఉంది. ప్రజా పాలనల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల సమస్యలను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపు పనుల్లో న�
Rajasekhar Reddy | మల్కాజిగిరి నియోజకవర్గంలో నెలకొన్న మంచినీరు(Drinking water), డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు.
నేటి నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. బడిగంట మోగేందుకు వేళైనా.. పలు పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం కోటి ఆశలతో తల్లిదండ్రులు వారి పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సిద్�
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
మంచినీటి కోసం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం చెలక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటిని అందించే మోటర్ నాలుగైదు రోజులుగా నడవడం లేదు. దీంతో గ్రామస్థులు నీటి కోసం సతమతమవుతున్నారు
ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు అనుబంధ గ్రామం మేటిళ్లలో అనుమతులు లేకుండా ప్రైవేటు వెంచర్కు రోడ్డు వేసిన ఆర్అండ్బీ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్పై ఉన్నతస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంప�
చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి �