KCR | రాష్ట్రంలో తాగునీటి కొరత సమస్యను, ఫ్లోరైడ్ సమస్యను గుర్తించి.. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మిషన్ మోడ్లో తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయ�
తాగునీటి కోసం గొడవప డి బోరు మోటరు, స్టార్టర్, పైపులైన్ను పగులగొట్టిన ఘటన ఆదివారం మండలంలోని పొలిశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రా మంలో కొద్దిరోజుల నుంచి తాగునీటి సమ స్య ఉన్నది, ఈ సమస్యను అధికా�
బిడ్డా సల్లంగ ఉండు.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటం. మాకు పింఛన్, తాగునీరు రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలి.. కేసీఆర్ సారే రావాలి’ అంటూ ప్రజలు బీఆర్ఎస్ మానుకోట ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను దీవించారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన బోయపల్లిలో మంచినీటి సమస్య పరిష్కారమైంది. ‘సీఎం సొంత జిల్లాలో దాహం దాహం’ అన్న శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు
‘పార్లమెంట్ ఎన్నికల్లో మేం కాంగ్రెస్ పార్టీకి ఓటేయం. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లనే మాకు తాగనీకే నీళ్లియ్యక మస్తు తిప్పలు పెడుతున్నడు. నీళ్ల కోసం మస్తు తక్లీబ్ అయితున్నది. బీఆర్ఎ
తాగు, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాల కోసం కృష్ణా జలాల్లో 1,144 టీఎంసీలు కావాలని ఏపీ సర్కారు వాదిస్తున్నది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)ను దాఖలు చేసింది. వరద జలాల �
కరెంటు, తాగునీటి కొరత ఉన్నదని ఉస్మానియా వర్సిటీ నుంచి విద్యార్థులను ఖాళీ చేసి ఇండ్లకు పంపడం అత్యంత హేయమైన, దుర్మార్గమైన చర్య అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చే�
KCR | ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీటి, విద్యుత్ కొరత కారణంగా విద్యార్థులు గత నాలుగైదు రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, తెలంగా
గ్రేటర్ ప్రజల దాహార్తిలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా నగరానికి రోజూ 270 ఎంజీడీలు (మిలియన్ గ్యాలన్ పర్ డే) నీటిని జలమండలి అందిస్తున్నది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద నీరు ల�
ఒక వ్యక్తి మిట్టమధ్యాహ్నం వేళ పనిమీద బయలుదేరాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోసాగింది. ఇంతలో ఓ ఇరుకు బావి కనిపించి అటుగా వెళ్లాడు. కష్టం మీద బావిలోకి దిగి దోసిళ్లతో నీళ్లు తీసుకొని దాహం తీర్చుకున్నాడు. బావ�
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మాచ్నుర్ ప్రధాన రహదారిపై శనివారం ఓ యువకుడు తాగు నీటికోసం నిరసన చేపట్టాడు. రోడ్డుపై ముళ్ల కంచె వేసి ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధానికి అక్కడి నుంచి నీళ్లు సరఫరా చేస్తారు.. లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీటిని తరలిస్తారు. అయినా అక్కడి ప్రజలకు మాత్రం తాగునీళ్లకు తిప్పలు తప్పడంలేదు.
వేసవి నేపథ్యంలో నస్పూర్ పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీశ్ తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 25 వార్డులకు సం�