Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు కంటితుడుపుగా మంగళవారం గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా రెండు ట్రిప్పుల నీటిని సరఫ�
మండలంలోని మొల్కపట్నం గ్రామంలో నాలుగు రోజులుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఆదివారం బిందెలతో రోడ్డెక్కారు. మిషన్ భగీరథ నీటితోపాటు గ్రామంలో ఉన్న బోరు ద్వారా వచ్చే పైపులైన్లు పగిలిపోయి నీరు రావడం లేదని న�
కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసింది. పదేండ్లలో సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలాచోట్ల నీటి కటకట మొదలైంది. వీర్నపల్లి �
కేపీహెచ్బీ కాలనీలో తాగునీటి కోసం ప్రజల తండ్లాట మొదలైంది. కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో.. పదేండ్లుగా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు కనుమరుగయ్యాయి.
వేసవి పూర్తయ్యే దాకా ప్రణాళికాబద్ధంగా తాగు నీరందించాలని ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ సంచాలకుడు కృష్ణాదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్లో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావ�
వారంతా నిరుపేదలు.. బస్తీల్లో ఉంటూ చిన్న పాటి గూడులో ఉంటూ సామాన్య జీవనం గడిపే వారు.. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి పథకానికి లబ్ధిదారులు అయ్యామంటూ.. ఎంతో సంతోషపడ్డారు... నెలవారీ నల్లా బిల్లు రావ
సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యంతో సాగునీరు, తాగునీటి కొరత ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. పల్లెలు తాగునీటికి తండ్లాడుతున్నాయని, పట్టణాల�
కొడంగల్లో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం ‘సీఎం నియోజకవర్గంలో రోడ్డెక్కిన మహిళలు’ శీర్షికన ప్రచురితమైన ఫొటోవార్తకు అధికారులు తక్షణమే స్పందించారు.
సూర్యాపేట జిల్లాతోపాటు ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం సాగర్ జలాలు విడుదల చేసినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు.
తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు మహాప్రభో అని అంటున్నారని, చుక్క నీటికోసం అల్లాడుతున్నారని �