Water crisis | గ్రీన్ సిటీ బెంగళూరు (Bengaluru) లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. దాంతో సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్ (car wash), గార్డెనింగ్, నిర్మాణ పనుల
కాంగ్రెస్పాలిత కర్ణాటకలో తాగునీటి కటకట మొదలైంది. రాజధాని బెంగళూరు సహా రాష్ట్రంలోని ఏడు వేలకు పైగా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది.
వేసవి నేపథ్యంలో ఈ నెల 7 నుంచి 15 వరకు గ్రామీణ మంచినీటి సరఫరాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ గ్రామీణా మంచినీటి సరఫరా ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గుడిసెవాసులు ములుగు జిల్లా వాజేడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వాజేడు మండలంలోని మండపాక గ్రామ శివారులో ప్రభుత్వ భూమిలో ఇటీవల కొందరు గుడిసెలు వేసుకొని �
వానకాలం వరుణుడు కరుణించకపోవడంతో ఎగున వర్షాల్లేక నాగార్జునసాగర్లోకి వరద చేరని సంగతి తెలిసిందే. దాంతో యాసంగి సీజన్కు సాగర్, ఏఎమ్మార్పీ ఆయకట్టులో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది.
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఈ మేరకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేంసూరు పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వాసులు మంచినీళ్లు లేక ఇబ్బంది
ఎండాకాలం ప్రారంభానికి ముందే ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నార్నూర్ మండలంలోని బొజ్జు కొలాంగూడలో కొన్ని రో�
వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి కోస
తాగునీటి కోసం అదనపు జలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేఆర్ఎంబీ తిరస్కరించింది. త్రిసభ్య కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేటాయించిన నీటి కోటాకే పరిమితం కావాలని స్పష్టం చేసిం�