రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీళ్లు ఉన్నాయని, వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు.
మండలంలోని సం కాపురం గ్రామంలో తాగు నీటి బోరుమోటర్ పాడవ్వడంతో తాగునీటి కొరత ఏర్పడింది. దీంతో నాలు గు రోజులుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో బోరు మరమ్మతును అధికారు�
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. కొద్దికాలంగా సమస్య వేధిస్తున్నప్పటికీ పది రోజులుగా మరింత తీవ్రం కావడంతో మద్దూరు మండలం దోరేపల�
నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటపొలాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పంటలను కాపాడటం తమ వల్ల కాదని ఆ దేవుడే కాపాడాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
గడిచిన పది రోజులుగా తాగునీరు ఇవ్వకుంటే ఎలా అని ఖమ్మం 25వ డివిజన్ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని గుర్తుచేశారు. నల్లాల ద్వారా తాగునీళ్లు అందించాలని ప్రభుత్వానికి, అధికారులక
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటగూడ.. తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు రాగా.. ప్రస్తుతం గుక్క�
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీరు రాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీవాసులు సమీప వ్యవసాయ పొలం నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు.
తమ కాలనీలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఆదివారం బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మశ్రీ కాలనీ వాసులు ప్లకార్డులను పట్టుకొని చేవెళ్ల రోడ్డుపై మౌన ప్రదర్శన చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు (Manakondur) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగడాని నీళ్లు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సీతారాంపురం గ్రామస్తులు శుక్రవారం తాగునీటి కోసం ఖాళీబిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాంపురం గ్రామం హరిజనవాడకు రెండు నెలల నుంచి తాగునీరు అందడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.