కరెంటు, తాగునీటి కొరత ఉన్నదని ఉస్మానియా వర్సిటీ నుంచి విద్యార్థులను ఖాళీ చేసి ఇండ్లకు పంపడం అత్యంత హేయమైన, దుర్మార్గమైన చర్య అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చే�
KCR | ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీటి, విద్యుత్ కొరత కారణంగా విద్యార్థులు గత నాలుగైదు రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, తెలంగా
గ్రేటర్ ప్రజల దాహార్తిలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా నగరానికి రోజూ 270 ఎంజీడీలు (మిలియన్ గ్యాలన్ పర్ డే) నీటిని జలమండలి అందిస్తున్నది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద నీరు ల�
ఒక వ్యక్తి మిట్టమధ్యాహ్నం వేళ పనిమీద బయలుదేరాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోసాగింది. ఇంతలో ఓ ఇరుకు బావి కనిపించి అటుగా వెళ్లాడు. కష్టం మీద బావిలోకి దిగి దోసిళ్లతో నీళ్లు తీసుకొని దాహం తీర్చుకున్నాడు. బావ�
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మాచ్నుర్ ప్రధాన రహదారిపై శనివారం ఓ యువకుడు తాగు నీటికోసం నిరసన చేపట్టాడు. రోడ్డుపై ముళ్ల కంచె వేసి ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధానికి అక్కడి నుంచి నీళ్లు సరఫరా చేస్తారు.. లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీటిని తరలిస్తారు. అయినా అక్కడి ప్రజలకు మాత్రం తాగునీళ్లకు తిప్పలు తప్పడంలేదు.
వేసవి నేపథ్యంలో నస్పూర్ పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీశ్ తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 25 వార్డులకు సం�
KRMB | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా జలసౌధలో కొనసాగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించారు.
Manthani | మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియో జకవర్గంలో Manthani constituency) పది రోజులుగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన(Women protested) తెలిపారు.
తాగునీటి కోసం జరిగిన గొడవ గ్రామస్థుడిపై కేసుకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్చెర్వుతండా(పీసీతండా)లో జరిగిందీ ఘటన.
పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు బంజార కాలనీలో తాగునీటి కోసం గ్రామస్తులు తండ్లాడుతున్నారు. చాలాయేండ్లుగా అదే పరిస్థితి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పాల్వంచ మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ బంజార
Drinking Water Crisis | రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ని�