KRMB | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా జలసౌధలో కొనసాగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించారు.
Manthani | మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియో జకవర్గంలో Manthani constituency) పది రోజులుగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన(Women protested) తెలిపారు.
తాగునీటి కోసం జరిగిన గొడవ గ్రామస్థుడిపై కేసుకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్చెర్వుతండా(పీసీతండా)లో జరిగిందీ ఘటన.
పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు బంజార కాలనీలో తాగునీటి కోసం గ్రామస్తులు తండ్లాడుతున్నారు. చాలాయేండ్లుగా అదే పరిస్థితి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పాల్వంచ మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ బంజార
Drinking Water Crisis | రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ని�
Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు కంటితుడుపుగా మంగళవారం గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా రెండు ట్రిప్పుల నీటిని సరఫ�
మండలంలోని మొల్కపట్నం గ్రామంలో నాలుగు రోజులుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఆదివారం బిందెలతో రోడ్డెక్కారు. మిషన్ భగీరథ నీటితోపాటు గ్రామంలో ఉన్న బోరు ద్వారా వచ్చే పైపులైన్లు పగిలిపోయి నీరు రావడం లేదని న�
కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసింది. పదేండ్లలో సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలాచోట్ల నీటి కటకట మొదలైంది. వీర్నపల్లి �
కేపీహెచ్బీ కాలనీలో తాగునీటి కోసం ప్రజల తండ్లాట మొదలైంది. కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో.. పదేండ్లుగా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు కనుమరుగయ్యాయి.
వేసవి పూర్తయ్యే దాకా ప్రణాళికాబద్ధంగా తాగు నీరందించాలని ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ సంచాలకుడు కృష్ణాదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్లో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావ�
వారంతా నిరుపేదలు.. బస్తీల్లో ఉంటూ చిన్న పాటి గూడులో ఉంటూ సామాన్య జీవనం గడిపే వారు.. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి పథకానికి లబ్ధిదారులు అయ్యామంటూ.. ఎంతో సంతోషపడ్డారు... నెలవారీ నల్లా బిల్లు రావ