కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహారశైలి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. కృష్ణా నదిలో నీటి వాటాలు తేలకముందే శ్రీశైలంతోపాటు నాగార్జుసాగర్ ప్ర�
పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక అన్నారు.
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం ఎన్నెస్పీ అధికారులు నీటి విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపడంతో పాటు ఎడమ కాల్వ పరిధిలో తాగు నీటి కోసం రోజుకు 1000 క్యూసెక్కుల.
దప్పిక వేయగానే మంచినీళ్లు కావాలనిపిస్తుంది. ఎండకాలం అయితే ఫ్రిజ్లోంచో, కుండలోంచో తీసుకుంటాం. కానీ, చైనా సంప్రదాయం ప్రకారం వాతావరణంతో సంబంధం లేకుండా వేడినీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లను తాగడమే మంచిది.
వికారాబాద్ దేశ వ్యాప్తంగా జంతు సంరక్షణ పక్షోత్సవాలు ఈనెల 14 నుంచి 30 వరకు జరుపుకొంటున్న సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పశు వైద్య, పశు
సమ్మక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం కొండగట్టు హనుమాన్ ఆలయం భక్తులతో పోటెత్తింది. సుమారు 25 మంది తరలిరావడంతో ఎటుచూసినా రద్దీ కనిపించింది. కొండపైకి చేరుకొనేందుకు 3 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారు�
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి వెళ్లడం రాష్ట్రానికి గొడ్డలి పెట్టులాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.
తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
వేసవికి ముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. మరోపక్క రోజురోజుకూ భూగర్భజల మట్టం పాతాళానికి పడిపోతున్నది.
నగరానికి కృష్ణా జలాల సరఫరాలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేసవిలోనూ నిరంతరాయంగా నీటి సరఫరా అందిస్తామని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో తాగునీటికి కటక
Jupalli Krishna Rao | సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పై సీఈ, ఎస్సీ, ఈఈ, డీఈ, ఏఈతోపాటు శుక్రవారం ఆయన పట్టణంలో మున్సిపల్ చైర�