ప్రజలకు సాగు, తాగునీటితోపాటు రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనతో భారతదేశం నేడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ప్రతి సంక్షేమ పథకం అ�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు వద్ద ఉంటుందీ కంచెర బావి. వందేళ్ల కింద ఓ ఈ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చి, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి.
భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ
నిర్మల్ పట్టణవాసులకు నిరంతరం మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన నీరు సరఫరా అవుతోంది. నిర్మల్ జిల్లాలో 692 గ్రామాల పరిధిలోని 5.45 లక్షల మందికి తాగునీటి కోసం ప్రభుత్వం రూ.1,318 కోట్లతో ఇంటెక్ వెల్స్, పైప్లైన్ �
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం చూస్తే నిజమేనని అనిపించకమానదు. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన ఇన్ఫ్లో లేకపోవడంతో వచ్చే వేసవి ఎలా ఉంటుందనే చర్చ ఇప్ప�
కడెం జలాశయం నుంచి ఐదు మండలాల ప్రజలకు తాగునీరు అందిం చాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. గతంలో వేసవికాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేంద�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దళితులపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా పబ్లిక్ నల్లా నీళ్లు తాగాడని కమలేష్(24) అనే దళిత యువకుడిని కొందరు కట్టెలతో కొట్టి చంపారు.
Minister Malla reddy | తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy) అన్నారు.
MLA Mutha Gopal | బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని బీఆర్ఎస్ (BRS) ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ తాగునీటి కోసం తల్లడిల్లింది. గొంతు తడుపుకోవడానికి గుక్కె డు నీరు కరువై అల్లాడింది. అడుగంటిన భూగర్భ జలా లు, అంతంత మాత్రంగా వర్షాలు, పెరుగుతున్న జనాభాతో కరువు తాండవించింది.
ఒకప్పుడు మల్కాజిగిరి అంటే ‘పానీ’పట్టు యుద్ధాలకు ప్రసిద్ధి. ఎక్కడ చూసినా బిందెలతో కొట్లాటలే. ఏ గల్లీకి పోయినా సిగపట్లే. మిషన్ భగీరథతో మల్కాజిగిరి ’పానీ’పట్టు యుద్ధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్
ఒకప్పుడు గుక్కెడు నీటికోసం బిందెడు కష్టాలు పడాల్సి వచ్చేది.. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకునేవారు.. అప్పుడప్పుడు వచ్చే నీటి ట్యాంకర్ కోసం పనిమానుకొని పడిగాపులు కాయా�
ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అల్లాడిన భాగ్యనగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జలసిరులు పారించింది. మహానగరానికి తాగునీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. తాగునీటి పథకాలు రూపొందించి.