Jogulamba Gadwal | అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణంలోని పెద్దవాగు సమీపంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా 6 పిల్లర్ల కోసం కాంట్రాక్టర్ లోతుగా తవ్వుతున్నారు. పిల్లర్ల కోసం తవ్విన గుంతల్లో వర్షపు నీరు చేరి ప
కాళేశ్వరం జలాల రాకతో ఎల్ఎండీలో నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతున్నది. కాళేశ్వ రం ప్రాజెక్టు నుంచి జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రాజన్న సిరిసిల�
కొండగట్టును యాదాద్రి తరహాలో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న సర్కారు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా ఆలయానికి నిరంతరం నీరందించేందుకు చర్యలు చేపట్టింది. అధికారుల ప్రతిపాదనల మేరకు వర�
Yamuna Overflows: యమునా నది ఉప్పొంగుతోంది. దీంతో ఢిల్లీ పరిసరాలు నీట మునిగాయి. సీఎం కేజ్రీ ఆఫీసు కూడా జలమయం అయ్యింది. ఇక వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మునిగింది. దీంతో ఆ ప్లాంట్ను మూసివేశారు. రెం
కుమ్రం భీం ప్రాజెక్టు మిషన్ ‘భగీరథ’కు వరంగా మారింది. ఈ పథకానికి యేటా 1.77 టీఎంసీలు వినియోగిస్తుండగా, ప్రతి రోజూ 918 గ్రామాలకు 90 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు సరఫరా అవుతోంది.
తెలంగాణలో 53 లక్షల 98 వేల ఇండ్లుంటే అందులో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని డబ్ల్యహెచ్వో నివేదిక తెలుప డం రాష్ట్ర ప్రభుత్వ కృషికి లభించిన గౌరవం. అలాగే నీటి స్వచ్ఛతలో రాష్ట్రం అగ్రస్థా
ఇన్ని రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు ఒక ఎత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలోలాగా ఆలోచిస్తే కుదరదు. నీటిసమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగు, సాగు అవసరాలకు సమృద్ధిగా నీర
Alkaline Water | మీరెప్పుడైనా ఆల్కలైన్ వాటర్ గురించి విన్నారా? ఈ నీళ్లు మినరల్ వాటర్ కంటే రుచిగా ఉంటాయి. ఆరోగ్యకరం కూడా. కాబట్టే సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ స్టార్లు ఇష్టంగా తాగుతారు. నీళ్లు అంటేనే.. తెల్లగా స�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ను బుధవారం హైదరాబాద్లో పెద్దపల్లి, జగిత్యాల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాలకు సంబంధించిన అభివ�
పాలకుర్తి మండలంలోని భామ్లానాయక్ తండావాసులు ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అరిగోసపడ్డారు. ఎండకాలం వచ్చిందంటే మహిళలు బిందెలతో బోరింగ్ల ఎదుట బారులు తీరేవారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
హైదరాబాద్ వాసులకు మండు వేసవిలోనూ తాగునీటి కష్టాలు రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్లో సమైఖ్య రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఖాళీ బిందెలు, కుండలు, కాలిపోయిన మోటర్లతో ధర్నాలు జరిగేవని.. ఇప్పుడు ఒకసారి కూడా అలాంటి ఘటనలు జరగలేదని, ఇది తెలంగాణ సాధించిన విజయమని రాష్ట్ర పం�
మిషన్ భగీరథ పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. ప్రతి ఒక్కరికీ 100 నుంచి 125 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రార�