ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. గత పాలకుల హయాంలో తాగు నీటికి ఆడబిడ్డలు పడ్డ కష్టాలు వర్ణణాతీతం.
గ్రామీణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన మధు వజ్రకరూర్ అనే యువకుడు తాగునీరు, కరెంటును ఉత్
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వలస వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయ ఆదివాసీలకు తాగునీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభు త్వం.
నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 52 డిజిటల్ వాటర్ మీటర్లలో ప్రతినెలా భూగర్భజలాల ల�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవని, ఈ నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రా ధాన్యమివ్వాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స�
మనం రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు.. అంటే ఎనిమిది గ్లాసులు తాగాలనే నియమం తెలిసిందే. శరీరానికి ఆహారం రూపంలోనూ నీళ్లు అందుతాయి. అయితే, ఇటీవలి ఓ పరిశోధన మాత్రం నీళ్లు తాగడం అనేది గ్లాసుల కొలత మీద ఆధారపడి ఉండదని త�
Jogulamba Gadwal | అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణంలోని పెద్దవాగు సమీపంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా 6 పిల్లర్ల కోసం కాంట్రాక్టర్ లోతుగా తవ్వుతున్నారు. పిల్లర్ల కోసం తవ్విన గుంతల్లో వర్షపు నీరు చేరి ప
కాళేశ్వరం జలాల రాకతో ఎల్ఎండీలో నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతున్నది. కాళేశ్వ రం ప్రాజెక్టు నుంచి జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రాజన్న సిరిసిల�
కొండగట్టును యాదాద్రి తరహాలో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న సర్కారు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా ఆలయానికి నిరంతరం నీరందించేందుకు చర్యలు చేపట్టింది. అధికారుల ప్రతిపాదనల మేరకు వర�
Yamuna Overflows: యమునా నది ఉప్పొంగుతోంది. దీంతో ఢిల్లీ పరిసరాలు నీట మునిగాయి. సీఎం కేజ్రీ ఆఫీసు కూడా జలమయం అయ్యింది. ఇక వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మునిగింది. దీంతో ఆ ప్లాంట్ను మూసివేశారు. రెం
కుమ్రం భీం ప్రాజెక్టు మిషన్ ‘భగీరథ’కు వరంగా మారింది. ఈ పథకానికి యేటా 1.77 టీఎంసీలు వినియోగిస్తుండగా, ప్రతి రోజూ 918 గ్రామాలకు 90 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు సరఫరా అవుతోంది.
తెలంగాణలో 53 లక్షల 98 వేల ఇండ్లుంటే అందులో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని డబ్ల్యహెచ్వో నివేదిక తెలుప డం రాష్ట్ర ప్రభుత్వ కృషికి లభించిన గౌరవం. అలాగే నీటి స్వచ్ఛతలో రాష్ట్రం అగ్రస్థా
ఇన్ని రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు ఒక ఎత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలోలాగా ఆలోచిస్తే కుదరదు. నీటిసమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగు, సాగు అవసరాలకు సమృద్ధిగా నీర