గాలిలో తేమను తాగునీటిగా మార్చి ముంబై వాసుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సరికొత్త సాంకేతికతకు రూపకల్పన చేసింది. మేఘదూత్గా పిలిచే ఈ వా
“తక్కెడు బంగారం ఇచ్చిన తడ్కపల్లికి పిల్లనివ్వను.. అనే సంప్రదాయం అప్పట్లో ఉండే”.. సిద్దిపేట నియోజకవర్గంలో పిల్లనివ్వాలంటే ఈ సామెత విరివిగా ప్రాచుర్యంలో ఉండే. ఇదే సామెతను నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పు�
Telangana | సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ తాగునీటి పనులు జోరందుకున్నాయి. జూలై మాసాంతానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శ్రమిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్త�
పేదోడి ఫ్రిజ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రం
ఓట్ల కోసం కాకుండా భావితరాల భవిష్యత్ కోసం సాగు, తాగునీటి కొరత లేకుండా చేయడమే తన ప్రయత్నమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
తాగునీటి కోసం మహిళలు పడరాని పాట్లు పడేవారు. అందులో ఎండాకాలం వచ్చిందంటే చాలు మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్డెక్కెది. మండల ప్రజలు కేవలం బోరు, బావుల నీటి పైనే ఆధారపడి గొంతులు తడుపుకునేవారు. వర్�
కంటోన్మెంట్ ప్రాంతంలో ఉచిత మంచినీటి పథకం అమలుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. దివంగత ఎమ్మె�
‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’ అన్నట్టుగా ఉంది చారిత్రక ఛత్రపతి శంభాజీనగర్ పట్టణం దుస్థితి. ఔరంగబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా మార్చారే తప్ప పట్టణ ప్రజల కష్టాలను మాత్రం తీర్చలేదు. జిల్లా కేంద్ర�
వేసవి దృష్ట్యా రోగులు, సహాయకుల దాహార్తిని తీర్చేందుకు సర్కారు దవాఖానల్లో అదనంగా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎండాకాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని శివగూడ. 13 కుటుంబాలు ఉండగా.. 50 మందికిపైగా జనాభా ఉంటారు. జోడేఘాట్ పోరాటంలోని 12 గ్రామాల్లో ఇది ఒకటి. మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
20-50 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు చాట్జీపీటీకి దాదాపుగా అర లీటరు నీరు అవసరం పడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి, సర్వర్లను చల్లబరిచ�
Drinking Water | తాగునీటి నాణ్యతా ప్రమాణాల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దేశంలోని పెద్దరాష్ర్టాల్లో అట్టడుగుస్థానంలో పశ్చిమబెంగాల్ ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడో స్థానం
ఎండాకాలం వచ్చిందంటే నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని ఆడబిడ్డల కన్నీటి కష్టాలన