కంటోన్మెంట్ ప్రాంతంలో ఉచిత మంచినీటి పథకం అమలుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. దివంగత ఎమ్మె�
‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’ అన్నట్టుగా ఉంది చారిత్రక ఛత్రపతి శంభాజీనగర్ పట్టణం దుస్థితి. ఔరంగబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా మార్చారే తప్ప పట్టణ ప్రజల కష్టాలను మాత్రం తీర్చలేదు. జిల్లా కేంద్ర�
వేసవి దృష్ట్యా రోగులు, సహాయకుల దాహార్తిని తీర్చేందుకు సర్కారు దవాఖానల్లో అదనంగా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎండాకాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని శివగూడ. 13 కుటుంబాలు ఉండగా.. 50 మందికిపైగా జనాభా ఉంటారు. జోడేఘాట్ పోరాటంలోని 12 గ్రామాల్లో ఇది ఒకటి. మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
20-50 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు చాట్జీపీటీకి దాదాపుగా అర లీటరు నీరు అవసరం పడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి, సర్వర్లను చల్లబరిచ�
Drinking Water | తాగునీటి నాణ్యతా ప్రమాణాల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దేశంలోని పెద్దరాష్ర్టాల్లో అట్టడుగుస్థానంలో పశ్చిమబెంగాల్ ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడో స్థానం
ఎండాకాలం వచ్చిందంటే నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని ఆడబిడ్డల కన్నీటి కష్టాలన
చెరువులో నీళ్లు తాగుతావా? అని ఆగ్రహిస్తూ ఓ ఉపాధ్యాయుడు దళిత విద్యార్థి(9)ని చితకబాదాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జౌలౌన్ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థికి కడుపునొప్పిగా అనిపిస్తే పక్కనే ఉన్న చెరువులోని
ప్రపంచ జనాభాలో 26 శాతం మందికి శుద్ధమైన తాగునీరు అందడం లేదని, 46 శాతం మందికి కనీ స పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.
భారీ వర్షంతో శేరిలింగంపల్లి జోన్లో రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానతో అక్కడక్కడా రహదారులపై నీరు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ లైన్లు దెబ్బతి
వేసవి వచ్చిందంటే మనుషులకే కాదు వన్యప్రాణులకూ తాగునీటికి కష్టం వస్తుంది. ఎండ తీవ్రతకు కుంటలు, చెలిమలు, వాగులు ఎండిపోయి వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తుంటాయి.
పోచారం మున్సిపాలిటీలో వేసవిలో ఏర్పడే నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని పాలక వర్గం నిర్ణయించింది. చైర్మన్ కొండల్ రెడ్డి అధ్యక్షతన మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నీటి సరఫరా అధికారులతో సమావేశ�
మంచినీరు తాగడానికి ఎక్కువగా వినియోగించే రీయూజబుల్ వాటర్ బాటిళ్లపై మన ఆరోగ్యానికి హాని కలిగించేంత బ్యాక్టీరియా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్ మీద 40 వేల రెట్లు ఎక్