చెరువులో నీళ్లు తాగుతావా? అని ఆగ్రహిస్తూ ఓ ఉపాధ్యాయుడు దళిత విద్యార్థి(9)ని చితకబాదాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జౌలౌన్ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థికి కడుపునొప్పిగా అనిపిస్తే పక్కనే ఉన్న చెరువులోని
ప్రపంచ జనాభాలో 26 శాతం మందికి శుద్ధమైన తాగునీరు అందడం లేదని, 46 శాతం మందికి కనీ స పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.
భారీ వర్షంతో శేరిలింగంపల్లి జోన్లో రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానతో అక్కడక్కడా రహదారులపై నీరు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ లైన్లు దెబ్బతి
వేసవి వచ్చిందంటే మనుషులకే కాదు వన్యప్రాణులకూ తాగునీటికి కష్టం వస్తుంది. ఎండ తీవ్రతకు కుంటలు, చెలిమలు, వాగులు ఎండిపోయి వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తుంటాయి.
పోచారం మున్సిపాలిటీలో వేసవిలో ఏర్పడే నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని పాలక వర్గం నిర్ణయించింది. చైర్మన్ కొండల్ రెడ్డి అధ్యక్షతన మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నీటి సరఫరా అధికారులతో సమావేశ�
మంచినీరు తాగడానికి ఎక్కువగా వినియోగించే రీయూజబుల్ వాటర్ బాటిళ్లపై మన ఆరోగ్యానికి హాని కలిగించేంత బ్యాక్టీరియా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్ మీద 40 వేల రెట్లు ఎక్
మండలంలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 12వరకు జరుగనున్నాయి. 15 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ.. ఈ సారి వైభవంగా �
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�
ఆరు నెలల్లో మార్కండేయ రిజర్వాయర్ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టంచేశారు.
ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్, కాఠిన్యత గణనీయంగా తగ్గింది. ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో ఈ విషయం తెలిసింది.