రాష్ట్రం లో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సదరు నాయకులు నోరు అదుపులో పెట్టుకొంటే మంచిదని హెచ్చరించారు.
Hyderabad | హైదరాబాద్ నగరవాసులకు రాబోయే 40 సంవత్సరాల పాటు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉందని వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ తెలిపారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్-3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు మరమ్మతులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ఆదివారం ఒక ప్�
Mission Bhagiratha | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర నిధులతోనే పూర్తి చేశామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు రూ. 19
Minister Harish Rao | కేంద్ర మంత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్రశంసలు గుప్పించి.. గల్లీల్లో మాత్రం విమర్శ
నీటి నాణ్యత పరీక్షల శాంపిల్స్ పెంచాలి వర్షాల దృష్ట్యా అధికారులకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశం హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : వరద ప్రభావిత ప్రాం తాల్లో తాగునీటి సరఫరాపై మరిన్ని జా�
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. వర్షాకాలపు ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపా
గ్రేటర్కు మం చినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా తాగునీటి పథకం ఫేజ్-2కి సంబంధించి సాహెబ్నగర్ నుంచి మారేడుపల్లి వరకు పైపులైన్ వాల్వ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండడంతో శుక్రవారం మధ్యా హ్నం
గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధర రూ.850 అని ఆ రాష్ట్ర మంత్రి రవి నాయక్ బయటపెట్టారు. గోవాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..
పెట్టిన ఖర్చు రూ.36 వేల కోట్లు ఇన్ని నిధులు వెచ్చించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో ప్రతిఇంటికీ చేరుతున్న మంచినీళ్లు నదీ జలాలతో దాహం తీరుస్తున్న ఘనత మనదే ఎన్నో ప్రశంసలు, అవార్డులతో ముంచెత్తిన కేంద్ర�
జిల్లాలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. జడ్పీ కార్యాలయంలోని తన ఛాంబర్లో శుక్రవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాథో�