మండలంలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 12వరకు జరుగనున్నాయి. 15 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ.. ఈ సారి వైభవంగా �
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�
ఆరు నెలల్లో మార్కండేయ రిజర్వాయర్ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టంచేశారు.
ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్, కాఠిన్యత గణనీయంగా తగ్గింది. ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో ఈ విషయం తెలిసింది.
గ్రామాల్లో ప్రభుత్వం ఇంటింటికీ సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని వృథా చేయొద్దని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి ప్రజలకు సూ చించారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు పెట్రోల్ బంక్లు, లాజిస్టిక్స్ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) మరో రంగంలోకి ప్రవేశించనుంది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి శుద్ధ జలాలు అందుతున్నాయి. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు నల్లాల ద్వారా నేరుగా ఇంటికే చేరుతుండడంతో ప్