నీటి నాణ్యత పరీక్షల శాంపిల్స్ పెంచాలి వర్షాల దృష్ట్యా అధికారులకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశం హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : వరద ప్రభావిత ప్రాం తాల్లో తాగునీటి సరఫరాపై మరిన్ని జా�
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. వర్షాకాలపు ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపా
గ్రేటర్కు మం చినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా తాగునీటి పథకం ఫేజ్-2కి సంబంధించి సాహెబ్నగర్ నుంచి మారేడుపల్లి వరకు పైపులైన్ వాల్వ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండడంతో శుక్రవారం మధ్యా హ్నం
గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధర రూ.850 అని ఆ రాష్ట్ర మంత్రి రవి నాయక్ బయటపెట్టారు. గోవాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..
పెట్టిన ఖర్చు రూ.36 వేల కోట్లు ఇన్ని నిధులు వెచ్చించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో ప్రతిఇంటికీ చేరుతున్న మంచినీళ్లు నదీ జలాలతో దాహం తీరుస్తున్న ఘనత మనదే ఎన్నో ప్రశంసలు, అవార్డులతో ముంచెత్తిన కేంద్ర�
జిల్లాలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. జడ్పీ కార్యాలయంలోని తన ఛాంబర్లో శుక్రవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాథో�
నియోజకవర్గంలోని ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. మడ్ఫోర్డ్లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ప్రభుత్వం సుమారు రూ.23.50వేల నిధులతో తాగునీటి నల్
హైదరాబాద్ : ఈ ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడొద్దు. అందుకు కావాల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఎ
హైదరాబాద్ : వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారు
Drinking Water | మంచినీళ్లు తాగితే మంచిదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎండాకాలం తగినంత నీరు అందకపోతే… శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ‘పుష్కలంగా నీరు తాగడానికి, గుండె జబ్�
హైదరాబాద్: ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని.. ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు ఆటపట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇన్స్టాలో హల్చల్ చేస్తోంది. ఫైనెస్ట్ ఆఫ్ వరల్డ్ పేజీలో పోస్ట�
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆధిత్యనగర్ పేజ్�
హైదరాబాద్ : వేసవిలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి రావొద్దని మిషన్ భగీరథ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు. అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలి. నీటిని �