3.8 కోట్ల నల్లా కనెక్షన్లకు కేంద్రం కేటాయింపులు మిషన్ భగీరథతో రాష్ట్రంలో 100 శాతం పూర్తి మరిప్పుడైనా నిధులు ఇచ్చేది ఉన్నదా? లేదా? న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు కేంద్ర బడ్జెట్�
2051 నాటి జనాభాకు సరిపడా తాగునీరు 30 ఏండ్ల ముందుచూపుతో నీటి సరఫరా వ్యవస్థ ఓఆర్ఆర్ ఫేజ్-2లో 978 కాలనీలకు సమృద్ధిగా నీరు రూ.1200 కోట్ల పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబ�
తొలి విడతలో తాగునీటి కల్పనకు రూ.5 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో సంప్లు, స్టీల్ ట్యాంకులు హైదరాబాద్, జనవరి 24 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్�
నేడు రూ.1200 కోట్ల పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ ఇక మీదట గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్స్, కాలనీ వాసులకు సమృద్ధిగా నీరు అల్కాపురి టౌన్షిప్లో అన్ని పనులు పూర్తి చేసిన జల మండలి సిటీబ్యూ�
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్పేట డివిజన్లోని హైమద్నగ
కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకం అమలుకు అధికారుల కసరత్తుసర్కారుపై నెలకు సుమారు రూ.2.5కోట్ల భారంప్రాజెక్టుల నిర్మాణానికి రూ.8కోట్లతో త్వరలో టెండరింగ్సికింద్రాబాద్, జనవరి 9: కంటోన్మెంట్లో రాష్ట్ర సర్క
కృష్ణా, గోదావరి నీటిని తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మరో వందేండ్లదాకా హైదరాబాద్లో మంచినీటికి ఢోకా ఉండదని
కవాడిగూడ : భోలక్పూర్లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నామని ముషీరా బాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్ మొదటి వె�
శ్రీశైలంపై మరో లిఫ్ట్ను అంగీకరించం ఏపీకి స్పష్టం చేసిన తెలంగాణ హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాజధాని చెన్నైకి తాగునీటిని కండలేరు రిజర్వాయర్ నుంచే సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం స�
ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్, డిసెంబర్ 8 : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే
యువత వినూత్న ఆలోచన వరంగల్ జిల్లా ధర్మరావుపేట ప్రభుత్వ పాఠశాలలో మోడల్ ప్రాజెక్టు విద్యార్థులు, ఉపాధ్యాయుల వినియోగం రాష్ట్రంలో ఇదే మొదటి ప్రాజెక్టు వరంగల్, అక్టోబర్ 26(నమస్తేతెలంగాణ): వర్షపు నీటిని సం�