శ్రీశైలంపై మరో లిఫ్ట్ను అంగీకరించం ఏపీకి స్పష్టం చేసిన తెలంగాణ హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాజధాని చెన్నైకి తాగునీటిని కండలేరు రిజర్వాయర్ నుంచే సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం స�
ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్, డిసెంబర్ 8 : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే
యువత వినూత్న ఆలోచన వరంగల్ జిల్లా ధర్మరావుపేట ప్రభుత్వ పాఠశాలలో మోడల్ ప్రాజెక్టు విద్యార్థులు, ఉపాధ్యాయుల వినియోగం రాష్ట్రంలో ఇదే మొదటి ప్రాజెక్టు వరంగల్, అక్టోబర్ 26(నమస్తేతెలంగాణ): వర్షపు నీటిని సం�
మంత్రి తలసాని| హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తల్లీకుమారుడు మృతి | ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న చెక్డ్యామ్ గుంతలోపడి తల్లీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, మనలో ఓ సందేహం? నాలుగైదు అంటే.. నాలుగు లీటర్లా, నాలుగున్నర లీటర్లా, ఐదు లీటర్లా? తాజాగా ఓ నిపుణుల బృందం శరీరానికి అవసరమైన నీటి పరిమాణ�
రిజర్వేషన్లు| బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర�
ఆహారం లేకపోయినా మనిషి కొన్నాళ్లు తట్టుకోగలడు. కానీ, ఒంట్లో నీరు ఇంకిపోతే మాత్రం ప్రతి క్షణం ప్రాణాపాయంగా మారుతుంది. భగీరథుడు గంగావతరణం కోసం ఎంతగా ప్రయత్నించాడో కానీ, దాహం వేసినప్పుడు మాత్రం గుక్కెడు నీట