మంత్రి తలసాని| హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తల్లీకుమారుడు మృతి | ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న చెక్డ్యామ్ గుంతలోపడి తల్లీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, మనలో ఓ సందేహం? నాలుగైదు అంటే.. నాలుగు లీటర్లా, నాలుగున్నర లీటర్లా, ఐదు లీటర్లా? తాజాగా ఓ నిపుణుల బృందం శరీరానికి అవసరమైన నీటి పరిమాణ�
రిజర్వేషన్లు| బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర�
ఆహారం లేకపోయినా మనిషి కొన్నాళ్లు తట్టుకోగలడు. కానీ, ఒంట్లో నీరు ఇంకిపోతే మాత్రం ప్రతి క్షణం ప్రాణాపాయంగా మారుతుంది. భగీరథుడు గంగావతరణం కోసం ఎంతగా ప్రయత్నించాడో కానీ, దాహం వేసినప్పుడు మాత్రం గుక్కెడు నీట
కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో సమృద్ధిగా నీటి సరఫరా ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్లో రూ.250 కోట్ల కేటాయింపు 2వేల కిలోమీటర్ల మేర పైపులైన్, 70 భారీ స్టోరేజీ రిజర్వాయర్లు ఔటర్ రిం గు రోడ్డు లోపల మరో బృహత్తర తాగు�