Alkaline Water | మీరెప్పుడైనా ఆల్కలైన్ వాటర్ గురించి విన్నారా? ఈ నీళ్లు మినరల్ వాటర్ కంటే రుచిగా ఉంటాయి. ఆరోగ్యకరం కూడా. కాబట్టే సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ స్టార్లు ఇష్టంగా తాగుతారు. నీళ్లు అంటేనే.. తెల్లగా స�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ను బుధవారం హైదరాబాద్లో పెద్దపల్లి, జగిత్యాల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాలకు సంబంధించిన అభివ�
పాలకుర్తి మండలంలోని భామ్లానాయక్ తండావాసులు ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అరిగోసపడ్డారు. ఎండకాలం వచ్చిందంటే మహిళలు బిందెలతో బోరింగ్ల ఎదుట బారులు తీరేవారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
హైదరాబాద్ వాసులకు మండు వేసవిలోనూ తాగునీటి కష్టాలు రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్లో సమైఖ్య రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఖాళీ బిందెలు, కుండలు, కాలిపోయిన మోటర్లతో ధర్నాలు జరిగేవని.. ఇప్పుడు ఒకసారి కూడా అలాంటి ఘటనలు జరగలేదని, ఇది తెలంగాణ సాధించిన విజయమని రాష్ట్ర పం�
మిషన్ భగీరథ పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. ప్రతి ఒక్కరికీ 100 నుంచి 125 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రార�
గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులు.. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన జనాలు.. ఎండాకాలం వచ్చిందంటే ‘పానీ’పాట్లతో అల్లాడి పోయిన ప్రజలు.. సమైక్య పాలనలో తాగునీటి కోసం సతమతమైన పరిస్థితి పోయింది. సీఎం �
విల్లులా వంగిన కాళ్లు.. వంకర్లు తిరిగిన చేతులు.. నేలను తప్ప ఆకాశాన్ని ఎరుగని కండ్లు.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పాపానికి దశాబ్దాల తరబడి నల్లగొండ జిల్లా బిడ్డలు అనుభవించిన నరకమిది. తాగేందుకు గుక్కెడు మంచి న�
నాడు గుక్కెడు నీటి కోసం జనం బిందెడు కష్టాలు పడేవారు. కిలోమీటర్ల మేర నడిచివెళ్లి బోర్లు, బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకునేవాళ్లు.. ఎప్పుడో ఒక్కసారి కాలనీలు, గ్రామాలకు వచ్చే నీటి ట్యాంకర్ కోసం పనులు మానుక
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�
అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డ