మంచినీరు, విద్యుత్తు లాంటి కనీస వసతులు కల్పించటంలో బీజేపీ, కాంగ్రెస్లు విఫలమయ్యాయని.. ఇందుకు నిరసనగా రానున్న ఎన్నికల్లో ఓటేయొద్దని ఛత్తీస్గఢ్లోని రెండు గిరిజన గ్రామాల ప్రజలు తీర్మానించారు.
ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు, తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. ఈసారి కూడా తనకు అధిక మెజార్టీ అందిస్తే ఖమ్
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట 24వ వార్డుకు చెందిన 12 కుటుంబాలు కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్
తాగునీరు, కరెంటు లాంటి కనీస సౌకర్యాలు కల్పించనందుకు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్లోని రెండు గిరిజన గ్రామాలు నిర్ణయించాయి. బీజేపీ ఎమ్మెల్యే నన్కీ రామ్ కన్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 24 కాలనీల్లో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, రూ.100 కోట్లతో 10 మిలియన్ లీటర్ల సామర్
దక్షిణ తెలంగాణలో ఒకప్పుడు కరువు జిల్లాగా, ఫ్లోరోసిస్ నిలయంగా నల్లగొండ జిల్లాకు పేరుండేది. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ అత్యధికంగా ఉండేది. నీళ్లు లేకపోవడం, బోర్లు వేసినా సరిగ్గా పడకపోవడం, చెరువు�
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. గత పాలకుల హయాంలో తాగు నీటికి ఆడబిడ్డలు పడ్డ కష్టాలు వర్ణణాతీతం.
గ్రామీణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన మధు వజ్రకరూర్ అనే యువకుడు తాగునీరు, కరెంటును ఉత్
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వలస వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయ ఆదివాసీలకు తాగునీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభు త్వం.
నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 52 డిజిటల్ వాటర్ మీటర్లలో ప్రతినెలా భూగర్భజలాల ల�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవని, ఈ నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రా ధాన్యమివ్వాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స�
మనం రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు.. అంటే ఎనిమిది గ్లాసులు తాగాలనే నియమం తెలిసిందే. శరీరానికి ఆహారం రూపంలోనూ నీళ్లు అందుతాయి. అయితే, ఇటీవలి ఓ పరిశోధన మాత్రం నీళ్లు తాగడం అనేది గ్లాసుల కొలత మీద ఆధారపడి ఉండదని త�