Medak | కాంగ్రెస్ పాలనలో(Congress) ప్రజల కష్టాలు తప్పడం లేదు. సాగు నీరు దేవుడెరుగు తాగు నీరు కోసం సైతం ప్రజలు అల్లాడి పోతున్నారు. తాజాగా మెదక్(Medak) జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి�
ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మండలంలోని అన్ని గ్రామాల్లో మినీ ట్యాంకులు నిర్మించారు. కానీ వాటిని శుభ్రం చేయకపోవడంతో మంచినీరు కలుషితమవుతున్నాయి. ట్యాంకులు సరైన మూతలు లేకుండా, చెత్తాచెదారంతో అపరిశుభ్�
సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆ ప్రాజెక్టుకు పునరుజ్జీవం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు.
Godavari | హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను మెరుగుపరిచేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం జీవో జారీ చేసింది.
ఎడతెరిపిలేని వర్షాలతో పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం, తాగునీరు కలుషితం కావడం వల్ల వివిధ రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉన్నది. సీజనల్ వ్యాధుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖాధికా
మండలంలోని గుడిపేట శివారులో నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు క్రస్ట్ లెవ ల్ 148 మీటర్లకు గాను 143.93కి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.17
కృష్ణా నది యాజమాన్య కమిటీ సూచనల మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా తాగు నీటి కోసం ఖమ్మం జిల్లా పాలేరుకు బందోబస్తు నడుమ నీటిని సరఫరా చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు 5 టీఎంసీలు, ఎడమ క�
హైడ్రోజన్ పెరాక్సయిడ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. హెచ్2ఓ2 అనే రసాయన సంకేతాన్ని కలిగి ఉండే ఈ ద్రవ పదార్థాన్ని గాయాలు కడగడం మొదలుకుని దంతాలను మిలమిలలాడేలా చేసుకోవడం వరకు చాలా సందర్భాల్లో వినియోగిస�
Sitarama project | సీతారామ ప్రాజెక్ట్(Sitarama project) కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామం సమీపంలో �
Kamareddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను కష్టాలను చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో(Kamareddy) తీవ్ర నీటి కొరత(Water shortage )ఏర్పడింది. కామారెడ్డి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఐ
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్స్టేషన్లలో టీజీ ట్రాన్స్కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు.
హైదరాబాద్లో తాగునీటి సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో సంతోషించిన నగర ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవా? ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే విని
తాగునీటి ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్పేటలో ఉన్న సుభాష్చంద్రబోస్ కాలనీవాసులు ఖాళీబిందెలతో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో 150