Manjeera Water | సంగారెడ్డి పట్టణంలో గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో పట్టణవాసులు అధికారులపై మండిపడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, ఆదిత్య నగర్ కాలనీ అధ్యక్షుడు సాయిలు ఆరోపి�
Drinking Water | గతంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ నీటిని సరాఫరా చేసింది. కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం, వచ్చిన �
Gangula | కార్పొరేషన్, మార్చి 31 : కరీంనగర్ నగరప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీసుకువస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఎల్ఎండీ
మెదక్ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే గ్రామాల్లో తాగునీటి సమస్య (Drinking Water) నెలకొంది. రామాయంపేట మండలంలో చాలా గ్రామాల్లో తాగు నీరు సరిగ్గా రాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీరు సర
మండలంలోని తొర్తి గ్రామం కొత్తప్లాట్ కాలనీలో కొన్నిరోజులుగా తాగునీటి కోసం స్థా నికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 40వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నుంచి వేంకటేశ్వర గ�
Drinking Water | హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి గేట్వాల్వ్ లీక్ అయి ఇతర నీరు అందులోనుంచి మంచి నీటిపైపు లైన్కు వెళుతున్నప్పటికి ఎవరూ పట్టించుకోవడంలేదని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చా�
రాష్ట్రంలో చాలాచోట్ల వరి చేలు పొట్టదశలో ఉన్నాయి. నీటిని ఎక్కు వ మోతాదులో అందించాల్సిన సమయం ఇది. లేదంటే తాలుగా మారి, దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంటుంది. ఎక్కువ మోతాదు సంగతేమో కానీ, చుక్క నీటిని కూడా అందించలే
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. ఈ ప్రాంతంలో వారానికి ఒకసారి కూడా సరిగ్గా నీరు సరఫరా కాకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీనిని వ్యాపారంగా మ�
మిషన్ భగీరథ పథకం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు తల్లడిల్లుతున్నారు. పైపులైన్ల లీకేజీలు, పగుళ్లు ఏర్పడినా పట్టించుకునే వారు లేకపోవడంత�
తాగునీటి కోసం ఆ గ్రామస్తులు భగీరథ ప్రయత్నం చేయక తప్పడం లేదు. రెండు నెలలుగా గ్రామానికి శుద్ధ జలాలు సరఫరా కావడం లేదు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా .. పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్త�
Tanduru | తాండూరు నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలోని సీఎస్పీ బస్తీ రాజీవ్ నగర్ శివారులో పలువురు నిరుపేదలు గత ఆరు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వారికి తాగునీటి వసతి కల్పించాల�