Harish Rao | వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీ�
షట్పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, గత నెల 17న ‘నమస్తే తెలంగాణ’లో దాహం తీరేదెట్లా’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలనలో నీటి కోసం కిలోమీటర్ల కొలది నడిచి వెళ్లడం, ఎడ్లబండ్లు, బైక్లపై ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి నీటిని తరలించడం,
Drinking water | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 14 : జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడి పోతున్నాయి. బోర్లు, బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. మార్చి నెలాఖరు వరకు 8.10 మీటర్ల కిందికి వెళ్లాయి.
ఖమ్మం జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా వేసవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎండల తీవ్రతకు రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది.
ఒక సాధువు కాశీ యాత్ర ముగించుకుని నడిచి వెళ్తూ ఉన్నాడు. బాగా ఎండగా ఉండటంతో అలసిపోయాడు. ఊడలున్న పెద్ద మర్రిచెట్టు కింద ఆగాడు. అదే చెట్టు కింద కుండలు అమ్మే వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వ్యాపారికి ఎన�
Manikonda | గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరాలో జలమండలి అధికారులు తాత్సారం చూపుతున్నారంటూ మణికొండ మున్సిపాలిటీ శివాజీ నగర్ కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మణికొండ జలమండలి అధికారులకు �
Drinking Water | అచ్చంపేట డిపో ఆవరణలో శ్రీ భగవాన్ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ మురళి దుర్గ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు.
Drinking Water | గ్రామంలో కొన్ని రోజులుగా తీవ్రంగా తాగు నీటి ఎద్దడి నెలకొందని ఆరోపిస్తూ సిరిపురం గ్రామస్తులు ఇవాళ రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. వేసవికాలం కావడంతో నీటి వాడకం ఎక్కువగా ఉండగా.. నల్లాల ద్వారా వచ్చే నీర�
వేసవి కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో చాలా ప్రాంతాలలో తాగునీరు లభించకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లు, ఆర్ఓ ప్లాంట్ మినరల్ వాటర్పై ఆధారపడుతున్నారు.
గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడి ఓ కుటుంబంలో చిచ్చురేపింది. మంచినీళ్లు లేని ఊళ్లో తాను ఉండలేనంటూ ఓ ఇల్లాలు తన భర్తను వదిలి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది.
Drinking Water | ఇవాళ పటాన్చెరు మండలం ముత్తంగిలో న్యూటౌన్ హోటల్ ముందు మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. పగిలిన పైప్లైన్ ద్వారా తాగునీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సర్వీ�