నాడు కేసీఆర్ సర్కారు చేపట్టిన భగీరథ ప్రయత్నం నేడు ఔటర్ రింగ్ రోడ్డు ప్రజల దాహార్తిని తీర్చనుంది. రూ.30 కోట్లతో నిర్మిస్తున్న ఉస్మాన్ నగర్ జంట రిజర్వాయర్లు దాదాపు లక్ష మంది జనాభాకు శుద్ధి చేసిన తాగున�
జిల్లాలో ఎక్కడ కూడా తాగు నీటికి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ వేసవి కా�
నెల రోజులైనా తాగునీరు అందడం లేదంటూ పెద్దవంగర మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయం, బోరుబావుల వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
వేసవి తాపానికి తోడు తాగునీటి కష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం నిర్వహణ లోపంత
గుక్కెడు నీళ్ల కోసం మెదక్ జిల్లా ప్రజలకు పుట్టెడు కష్టా లు తప్పడం లేదు. మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీలు, తండాల్లో తాగునీటి సమ స్య తీవంగా ఉంది. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండడంతో జనం గొం తెండుత�
మిషన్ భగీరథ పథకంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. ఎండాకాలం కావ
వేసవికాలం వచ్చిందంటే చాలు భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు శాపంగా మారుతున్నది. ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రతియేటా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. మంచినీళ్లు మహాప్రభో అంటూ రోడ్డెక్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వెంకటచెర్వులో నివసిస్తున్న ఆదివాసీలకు వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని అడవిలో తోగుల వద్ద నుంచి తాగునీ
Sangareddy | వేసవి తాపానికి తోడు తాగునీటికష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడాల్సివస్తోంది. మిషన్ భగీరథ పథకం నిర్వ
Vikarabad | పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో సుమారు 2000 మంది జనాభా ఉన్నారు. కానీ వారికి సరిపడా నీటి వనరులు మాత్రం లేవు. ఎన్నికల ముందు పాలకులు రావడం.. హమీలు ఇవ్వడం.. ఓట�
నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్లపై ఆధారపడినవారు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోనున్నారు. రెండింటిలో కలిపి ప్రస్తుతం నికరంగా 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉండగా, అవసరాలు మాత్రం దాదాపు 25 టీఎంసీలకుపైనే ఉన్నాయి. ఈ
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామ శివారుపల్లె పిట్టలగూడెంలో కొన్ని రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. తాగునీరు లేక గూడెం వాసులు అల్లాడిపోతున్నారు. పిట్టలగూడెంలో సుమారు 60 కుటుంబాలు నివాస�
వేసవిలో గ్రామాలలో మంచినీటి ఎద్దడి లేకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ నరేందర్రెడ్డి సూచించారు. మండలంలోని తాటిపర్తి, మేడిపల్లి గ్రామాలలో ఆయన మంగళవారం పర్యటించారు.