పరిగి మున్సిపాలిటీ పరిధిలోని రుక్కుంపల్లి గ్రామంలో ప్రజలు గత కొన్ని రోజులుగా మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరి
జీహెచ్ఎంసీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న కాలనీలలో ప్రేమ్ నగర్ (Prem Nagar)ఒకటి. శేరిలింగంపల్లి సర్కిల్-20 కొండాపూర్ డివిజన్లోని ప్రేమ్ నగర్ బీ బ్లాక్ కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధిలో ముంద�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక మూలకు విసిరేసినట్టున్న తండా అది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో నాగల్గిద్ద మండలంలో సుమారు 500ల జనాభా ఉన్న గిరిజన ఆవాసం. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక పంచాయతీగా ఏ�
మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో మస్తు తిప్పలవుతున్నదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం శాంతినగర్ తండావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటక సరిహద్దున మూలకు విసిరే�
ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వేసవికాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందుల�
Gandhi Hospital | రోగులు, వారి సహాయకులు, సందర్శకుల తాగునీటి అవసరాల కోసం కొత్తగా 23 చోట్ల తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజకుమారి అన్నారు.
తిర్యాణి మండలం ముల్కలమంద, తోయరేట్ గ్రామాల్లో సుమారు 50 కుటుంబాలుండగా, వీరంతా తాగు నీటికి తండ్లాడాల్సి వస్తున్నది. మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ పైపులైన్లు సరిగా లేక గుక్కెడు నీటికోసం వేట సాగించాల్సిన ద�
అసలే మండుతున్న ఎండలు.. ఆపై గొంతు ఎండుతున్న ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు అగచాట్లు పడుతున్నారు. సమయానికి తాగునీటి సరఫరా రాక ఇదేమిటని ప్రశ్నిస్తే జలమండలి (Jelamandali) లైన్మెన్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం.. కా�
నెల రోజుల నుంచి తాగునీళ్లు రావడం లేదని ఇందిరమ్మ కాలనీ వాసులు గురువారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. నల్లా నీళ్లు రాకపోవడంతో ట్యాంకర్ల నీళ్లు కొనలేక పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా శామీ�
జిల్లాలో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యా యి. గత రెండు, మూడు నెలలుగా నీటికోసం ప్రజలు అల్లాడుతున్నారు. సుమా రు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టా�
యాలాల మండల పరిధిలోని గ్రామాలలో నీటి సమస్య (Drinking Water) ఉధృతమౌతుంది. నెల రోజుల క్రితం వరకు భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో వేసిన పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక, చేసేదేమిలేక పశువులను మేపిన సంగతి మరవకముందే తాగునీ�
నాడు కేసీఆర్ సర్కారు చేపట్టిన భగీరథ ప్రయత్నం నేడు ఔటర్ రింగ్ రోడ్డు ప్రజల దాహార్తిని తీర్చనుంది. రూ.30 కోట్లతో నిర్మిస్తున్న ఉస్మాన్ నగర్ జంట రిజర్వాయర్లు దాదాపు లక్ష మంది జనాభాకు శుద్ధి చేసిన తాగున�
జిల్లాలో ఎక్కడ కూడా తాగు నీటికి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ వేసవి కా�