నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగు నీళ్లకోసం ఫీట్లు పడుతున్నారు. ఇక్కడ మొత్తం 93 మంది విద్యార్థులు చదువుతున్నారు. నల్లాల ద్వారా నీళ్లు సరఫరా కాకపోవడంతో మధ�
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా తాగునీటిని
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు (Drinking Water) తప్పడం లేదు. గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా గత నాలుగు రోజులుగా నిలిచిపోయింది.
కామారెడ్డి పట్టణంలో ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికీ భగీరథ ద్వారా పట్టణాలతోప
అధికారుల నిర్లక్ష్యంతో ఆ గ్రామ ప్రజలు శుద్ధ జలాలనికి బదులుగా అశుద్ధమైన జలాన్ని తాగుతున్నారు. పైపులైన్ లీకేజీతో మంచినీటిలో మురుగునీరు చేరి కలుషితమవుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామ ప్రజలు ఆగ
Drinking Water | మిషన్ భగీరథ పైప్లైన్ మెదక్-రామాయంపేట రోడ్డుకు పక్కనే ఆనుకుని ఉండడంతో నీళ్లన్నివృథాగా రోడ్డుపైకి చేరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మండలకేంద్రంలో మంగళవారం చోటు చేసుకున్నది. సోమవారం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్లో యంత్రాలు శుద్ధి చేయడంతో
నాలుగైదు రోజుల నుంచి తాగునీరు లేక గోస పడుతున్నా పట్టించుకుకోవడం లేదంటూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలను అడ్డుకున్నారు.
Drinking Water | హస్తాల్ పూర్ గ్రామంలోని తాగునీటిని సరఫరా చేసే బోరు మోటార్ చెడిపోవడం, గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గత నాలుగైదు రోజుల నుండి గ్రామంలో తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ
Tribal Womens Protest | తిమ్మారెడ్డి పల్లి తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
తలాపున పారుతున్న గోదారిగంగను కొండలెక్కించుకున్నం. సాగునీటికి, తాగునీటికి ఢోకా లేకుండా వరుస ఎత్తిపోతలతో నీటికి నడకలు నేర్పినం. నీరు పారింది. తెలంగాణ సాగు బాగుపడింది. నెర్రెలుబారిన నేల దేశానికే అన్నపూర్�
మంచినీటి కష్టాలతో పల్లెల్లో ప్రజలు కన్నీరు కారుస్తున్నారు. మిషన్ భగీరథ నీరు అందకపోవడంతో పలు గ్రామవాసులు దాహార్తితో అలమటిస్తున్నారు. ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేయించాల్సిన అధికారులు ఆ దిశగా �