వేసవి కాలం ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తి తీర్చేందుకు ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని..
వారం రోజులుగా మణికొండ పాత గ్రామంలో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పదిరోజులుగా మురుగునీరు సరఫరా చేస్తున్నారని స్థానిక ప్రజలు జలమండలిశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఈ వి
హైదర్షాకోట్ డివిజన్ పరిధిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి మేనేజర్ నరేశ్కు వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం స్థానిక బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడం.. ఫోన్లో కూడా స్పంద�
పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం కింద నిధులను మంజూరు చేసి, పనులు ప్రారంభించి రెండేళ్లయినా ఇప్పటివరకు 50 శాతం వరకు కూడా పనులు పూర్తవ్వలేదు. కోట�
నిడమనూరు మండలం కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, సర్పంచ్ శేషరాజు సంధ్యా శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించా�
పదేండ్లలో కేసీఆర్ పాలనలో ఎదురుకాని నీటి సమస్య ఇప్పుడెందుకు వచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించడం లేదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం కనీసం ప్రజలకు మంచినీటిని కూడా అంద
నగరంలో అసలే ఎండలు మండిపోతున్నాయి.. తాగునీటికి జనం తండ్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విలువైన తాగునీరు పక్కదారి పడుతున్నది. గృహావసరాలకు వినియోగించాల్సిన నీటిని విచ్చలవిడిగా భవన నిర్మాణాలక�
Summer | ఈ వయసు పిల్లలు ఇన్ని నీళ్లు తాగాలని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే శరీరానికి నీటి అవసరం వయసు, ఆటలు, వాతావరణం, చెమట, అనారోగ్య సమస్యలను బట్టి ఉంటుంది. అందరూ ఒకే విధమైన జీవన శైలి, అలవాట్లను కలిగి ఉండరు. కాబట్ట�
ఎండలు ముదరనే లేదు. అప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు.
కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. గుర�
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నది. మండలానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ అన్నపురెడ్డిపల్లి మండలం వద్ద వారం రోజుల క్రితం మరమ్మతులకు గురైంది.
భద్రాద్రి జిల్లా చండుగొండ మండలంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. చండ్రుగొండ మండలానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ అన్నపురెడ్డిపల్లి మండలం వద్ద వారం రోజుల కింద మరమ్మతులకు గురైంది.
ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులను నిర్మించగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ సాగునీటి రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా మ