నగరంలో పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంజీరా ఫేజ్-2కు చెందిన కలబూర్గు-పటాన్చెరు ప్రధాన పైప్లైన్కు రుద్రారం సమీపంలో ఏర్పడిన భారీ లీకేజీ కారణంగా జలమండలి అధికారులు అత్యవసర మరమ్మతు పనులు �
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న 99రోజుల ప్రగతిపాలన వార్డు సభల్లో తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని పాలకవర్గ సభ్యులను ప్రజలు జిల్లా స్థాయి అధికారుల ముందే నిలదీశారు. సోమవ�
సిటీలో తాగునీటి మాఫియా రెచి.్చపోతున్నది. ఎక్కడ పడితే అక్కడ వేలాది అడుగుల లోతులో బోర్లను తవ్వి భూగర్భ జలాలను జలగల్లా పీలుస్తున్నారు. నాలాలు, మూసీ పరిసరాల్లో బోర్లను తవ్వి విషపూరితమైన నీటిని తోడి విక్రయిస
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్లోకి తాగునీటి అవసరాల నిమిత్తం వదిలినట్లు సింగూరు ప్రాజెక్టు ఈఈ భీమ్ �
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మునుపెన్నడూ లేనివిధంగా తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల తరబడిగా నీళ్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గుక్కెడు నీటి కోసం యుద్ధమే చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. జలమండల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ (దళితవాడ) తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న�
నగరంలో తాగునీటి ఎద్దడి వల్ల ట్యాంకర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు జలమండలి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. బుక్ చేసుకున్న నాటి నుంచి ట్యాంకర్ వచ్చేదాకా ఎప్పుడు వస్తుందా.. అని పడిగాపులు కాయాల్సిన
నగరంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంటున్నది. నీటి సరఫరా నిర్వహణను అధికారులు ఇష్టారీతిన చేపడుతుండటంతో పలు కాలనీలు, బస్తీలకు నీళ్లందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా నీటి ఎద్దడి�
తాగునీటి సరఫరాలో వైఫల్యాలు సామాన్యులను ఎంతలా బాధిస్తున్నాయనే విషయాన్ని అధికారులు స్వయంగా వినియోగదారుల ఇళ్లను సందర్శించి తెలుసుకోవాలని మాజీ కార్పొరేటర్ శేషుకుమారి కోరారు. తాగునీళ్లు ఇవ్వాల్సిందేనం
ఆర్కేపురం డివిజన్ పరిధిలో ఉన్న చిత్రలేఅవుట్ కాలనీలో పది రోజులుగా కలుషిత నీటి సరఫరా అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మంచినీటిలో డ్రైనేజీ నీళ్లు కలవడంతో దుర్గంధంతో పాటు దుర్వాసనతో పాటు �
BRS Dharna | జంటనగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహి