వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వానకాలం సీజన్ కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్
Harish Rao | ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒ
తాంసి మండలంలోని పొన్నారి గ్రామం నీటి కొరతతో అల్లాడుతోంది. నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేకపోవడం�
‘ఇందిరమ్మ రాజ్యమంటే ఏమో అనుకున్నం.. కానీ బిందె సేద్యం కూడా వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇందిరమ్మ పాలన ముసుగులో ఆడబిడ్డలకు ఎంతటి దుస్థితి తెచ్చినవ్ రేవంత్?’ అంటూ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్
హైదరాబాద్లో నివసిస్తున్న ఏపీ ప్రజల కోసం ఉమ్మడి కోటా నుంచి నీళ్ల వాటాను కేసీఆర్ ఎందుకు అడగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ప్రజలు తాగునీటి కోసం తండ్లాట పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సిన పరి
గత ప్రభుత్వ పథకాల కొనసాగింపులో కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి చేస్తున్నది మరొకటి. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి పనిని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో
చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలోని నాలుగో వార్డులో పదిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నది. సరిపడా నీరు సరఫరా చేయాలని పలుసార్లు గ్రామ పంచాయతీలో సమాచారం ఇచ్చినప్పటికీ..
హైదరాబాద్ మహా నగరానికి అందుతున్న కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణకుగాను టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు (జీవో ఆర్టీలు) ఇవి. రెండు మంచినీటి పథకాల్లో �