హైదరాబాద్లో నివసిస్తున్న ఏపీ ప్రజల కోసం ఉమ్మడి కోటా నుంచి నీళ్ల వాటాను కేసీఆర్ ఎందుకు అడగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ప్రజలు తాగునీటి కోసం తండ్లాట పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సిన పరి
గత ప్రభుత్వ పథకాల కొనసాగింపులో కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి చేస్తున్నది మరొకటి. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి పనిని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో
చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలోని నాలుగో వార్డులో పదిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నది. సరిపడా నీరు సరఫరా చేయాలని పలుసార్లు గ్రామ పంచాయతీలో సమాచారం ఇచ్చినప్పటికీ..
హైదరాబాద్ మహా నగరానికి అందుతున్న కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణకుగాను టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు (జీవో ఆర్టీలు) ఇవి. రెండు మంచినీటి పథకాల్లో �
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వానకాలం వచ్చినా బిందెడు నీరు అందక మహిళలు అల్లాడు తున్నారు. రోడ్డెక్కి ఆందోళన చేయడంతోపాటు ఏకంగా మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు.
Mission Bhageeratha | మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో 7వ వార్డు మెయిన్ రోడ్డు సమీపంలో గ్రామానికి మంచి నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పైపులైన్ లీకై అక్కడి గుంతలో చెత్తా చెదారం పేరుకపోయి మురుగునీరుగా మారుతుంది.
వర్షాకాలం వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. చెరువుల సుందరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మహేశ్వరం నియోజ�
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేకుండా పోయాడని, వెంటనే సమస్య పరిష్కరించాలని భట్టుపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో
Basara : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గోదావరి జలాలు పారుతున్నా గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లి(Boyagalli)కి చెందిన 30 కుటుంబాల ప్రజలు.
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లికి చెందిన 30 కుటుంబాల కాలనీ వాసులు.
పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు, బడిలో అని మాటలు చెప్పే అధికారులు... బడిలో కనీసం నీళ్ల వసతి కల్పించకపోవడంతో పిల్లలు తాము తాగే నీటిని వారే మోసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.