జంట నగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్య�
మండలంలోని బట్లసందారంలో గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఒక్కగానొక్క తాగునీటి బోరు బావిలో భూగర్భ జలం తగ్గిపోవడం..మిషన్
గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలికి అవినీతి మరక అంటుకున్నది. అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది. తాగు నీటి సరఫరా, నిర్వహణ పేరిట పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్లు త
సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై పర్యవేక్షణ కరువైంది. గత నెల రోజులుగా పంపింగ్ హౌస్�
నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లోని పటాన్చెరు నుంచి హైదర్నగర్ 1,500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ లైన్.. హైవే పనుల సందర్భంగా ధ్వంసమైంది. ఈ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
నగరంలోని బస్తీలు, కాలనీల్లో తాగునీరందక ప్రజలు అల్లాడుతుంటే జలమండలి అధికారులు మాత్రం అపార్ట్మెంట్లకు నిరంతర నీటి సరఫరా చేస్తున్నారు. పరిమితికి మించి తాగునీటిని అందిస్తూ పెద్దలకు ఇబ్బందులు రాకుండా చూ�
ఉమ్మడి అల్లాపూర్ డివిజన్ వ్యాప్తంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల పైపులైన్లు లీకేజీ కావడంతో నీరు కలుషితమవుతున్నది. దీంతో ఆ నీటిని తాగిన వారు వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున�
మనిషి అద్భుతాల కోసం చాలా చోట్లే తిరుగుతాడు... చాలా విషయాలే శోధిస్తాడు. మంచిదే! కానీ ప్రకృతిలోనే అన్నిటికంటే గొప్ప అద్భుతం మన శరీరం అన్న విషయాన్ని మాత్రం గుర్తించడు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరి గొంతెండొద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వేల కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ పథకం పూర్తి చేస్తే... కనీసం ఆ పథకాన్ని కొనసాగించేంద
ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో జిల్లా అంతటా భూగర్భజలాలు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలతో పోలిస్తే సుమారు రెండు మీటర్ల మేర నీటి నిల్వలు అడుగంటిపోయాయి. గత వారం, పది రోజులుగా ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణో�
మండుతున్న ఎండల వేళ.. నగరవాసులు చుక్క నీటి కోసం చుక్కలు చూస్తున్నారు.. నల్లా ఎప్పుడొస్తుందా.. అని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఒక్కో చోట.. ఒక్కో తాగునీటి వ్యథ.. అంతులేని కథలా మారింది. కొన్ని ప్రాంతాల
IIT Jodhpur | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ జోధ్పూర్లో తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో క్యాంపస్కు వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఈ నేపథ్యంలో నీటిని పట్టుకునేందుకు విద్యార్థులు క్యూకట్టారు. ఈ వీడియో క్లిప్�