తాగునీటి కోసం కొన్ని గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే మరికొన్ని గ్రామాల్లో పర్యవేక్షణ లేక నీరు వృథాగా పోతున్నది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామంలో నల్లాలకు ఆన్ఆఫ్�
తాగునీరు అందివ్వాలని జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ వాసులు గురువారం నిరసన తెలిపారు. గత ఏడు నెలలుగా గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో ప్రజలు విసిగెత్తి గురువారం గ్రామ పంచాయతీ వాటర్ ప�
రహ్మత్నగర్ వీడి యో గల్లీ, గురుద్వారా ప్రాంతాల్లో కలుషిత నీటి తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. కొన్ని రోజులుగా డ్రైనేజీ నీటితో కలిసిన నీరు సరఫరా అవుతుండటంతో అవస్థలు పడుతున్నామని తెలిపార
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం అంతాఇంతా కాదు. ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యాయని, కూలిపోయిందని ప్రచారం చేస్తూ దానిని ఒక విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసేం
తలాపున గోదావరి నిండుకుండలా ప్రవహిస్తున్నా.. ఇక్కడి ప్రజలకు మాత్రం తాగునీటి తిప్పలు తప్పడం లేదు. అది కూడా పండగ పూట.. రెండు రోజులుగా తాగునీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు.
సీఎం ఇలాకాలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కోస్గి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ఐదు రోజుల కిందట పైప్లైన్ పగిలిపోవడంతో మరమ్మతులు చేపట్టా�
తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో శనివారం నిరసన వ్యక్తం చేశారు. జాజిరెడ్డిగూడెంలోని ఎస్సీ మాదిగ, మాల, సినిమా టాకీస్ కాలనీల్లో సంవత్సరం కాలంగా తాగునీటి సమస్య ఎదువుతుందన్నారు.
Rat | అంగన్వాడీ టీచర్ నవీన, ఆయా రాజమణి అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తూ చిన్నారులకు భోజనం తయారు చేసి వడ్డించారు. అయితే భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అక్కడే ఉన్న బిందెలోని నీళ్లను విద్యార్థులు �
ప్రిన్సిపల్పై కోపంతో మంచినీళ్ల ట్యాంకులో పురుగుల మందు కలిపాడో టీచర్. ఆ నీళ్లు తాగిన విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. భూపాలపల్లి (Bhupalpally) పట్టణంలో సుభాష్ కాలనీలో ఉన్న అర్బన్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల�