ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తున్నదని, తీవ్ర పరిస్థితులు ఏర్పడితే కర్ణాటకను ఆశ్రయించి కృష్ణా జలాలు కోరుతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్క�
వాతావరణంపై ఎల్ నినో ప్రభావం ఉన్నందున ఎటువంటి పరిస్థితులనైనా ఎదురొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రోడ
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ముప్పు పొంచిఉన్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడం, ప్రభుత్వ మంచి నీటి సరఫరా తగ్గిపోవడంతో నగర ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొద్ది రో
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొండలు, గుట్టలు, అభయారణ్యాలు దాటి జలాన్ని తెచ్చుకుంటున్నారు. కాలినడకన రెండు కిలోమీటర్లు నడిచి చెలిమల నుంచి నీటిని తోడుకుంటున్నారు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేసినట్లు సింగూర్ ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల తాగునీటి అవర�
ప్రతి నెలా 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్న పథకాన్ని హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఇండ్లకు వర్తింపజేయాలని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం.. ముఖ్యమంత్�
తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తం
తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువ నీటిని గురువారం విడుదల చేసినట్టు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ వరకు చెరువులను నింపేందుకు ఈ నీటిని విడుదల చేస్త�
గోల్నాక డివిజన్, ఖాద్రిబాగ్..కిషోర్కుంజ్ స్కూల్ లేన్ ప్రాంతంలో 15 రోజులుగా నల్లాల్లో డ్రైనేజీ నీరు కలిసి వస్తున్నది. దీంతో తాగునీరు తాగలేకపోతున్నామని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు �
ఖైరతాబాద్లోని ఇందిరానగర్కాలనీలో కొత్త డ్రైనేజీ పైపులైన్ వేశారు. ఈ క్రమంలో తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. హడావుడిగా పనులు ముగించి, పగిలిపోయిన పైపులైన్లకు నిర్లక్ష్యంగా ప్యాచ్లు వేసి మూసివేశార
Drinking Water | తమకు తాగు నీరు రావడం లేదని సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డి పేట గ్రామంలో గ్రామస్థులంతా రోడ్డెక్కారు. మహిళలు ఖాళీ బిందెలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలు దేరారు.
Mission Bhagirath | మాగనూరు జూన్ 15: నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల మధ్య నుంచి వెళ్తున్న మిషన్ భగీరథ పైప్లైన్లో ఏర్పడిన లీకేజీ కారణంగా వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది. పైప్లైన్లో పగ
తరతరాలుగా నివసిస్తున్న తమ గ్రామాలను విడిచి వెళ్లె ప్రసక్తే లేదని, పునరావం పేరిట గ్రామాలను ఖాళీ చేయడం కంటే గ్రామాల్లోనే రోడ్లు, వంతెనలు, తాగునీరు, ఇండ్ల నిర్మాణాలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని వివిధ గ్�