తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చిన సం క్షేమ, మౌలిక వసతుల కార్యక్రమాల్లో మిషన్ భగీరథ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే మహత్తర సంకల్పంతో
మండలంలోని కొండ భీమనపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 పక్కనే ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ, శనివారం స్థానిక మహిళలు, కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రహదారిపై ధర్నా నిర్�
రహ్మత్నగర్లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. స్థానిక పోచమ్మ టెంపుల్, చర్చ్ లైన్లలో కలుషిత నీటి సరఫరాతో నెలరోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే మంచినీరు ఎక్కడ కలుషితమవుతుందో అర్థం కాని పరిస్థిత�
త్రాగునీటి కోసం రోడ్ ఎక్కిన మహిళలు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దేవరకొండ రూరల్ మండలంలోని కొండ భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 ప్రక్కన గల డబుల్ బెడ�
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతుల నార్లకు నీళ్లు లేవని, ఈ పరిస్థితిలో సాగర్ నుంచి తాగు నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డ�
మహానగరాన్ని తాగునీటి గండం చుట్టుముట్టింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో నీటి తండ్లాట మొదలైంది. జూలై నెల సగం గడిచినా అసలు వేసవి ముగిసిందా.. లేదా అన్నట్టుగా పరిస్థితి
కాంగ్రెస్ పాలనలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గొంతు తడుపుకునేందుకు గుక్కె డు నీరు కూడా కరువైందని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. నిడమనూరు సాం ఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గత పద
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తున్నదని, తీవ్ర పరిస్థితులు ఏర్పడితే కర్ణాటకను ఆశ్రయించి కృష్ణా జలాలు కోరుతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్క�
వాతావరణంపై ఎల్ నినో ప్రభావం ఉన్నందున ఎటువంటి పరిస్థితులనైనా ఎదురొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రోడ
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ముప్పు పొంచిఉన్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడం, ప్రభుత్వ మంచి నీటి సరఫరా తగ్గిపోవడంతో నగర ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొద్ది రో
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొండలు, గుట్టలు, అభయారణ్యాలు దాటి జలాన్ని తెచ్చుకుంటున్నారు. కాలినడకన రెండు కిలోమీటర్లు నడిచి చెలిమల నుంచి నీటిని తోడుకుంటున్నారు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేసినట్లు సింగూర్ ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల తాగునీటి అవర�
ప్రతి నెలా 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్న పథకాన్ని హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఇండ్లకు వర్తింపజేయాలని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం.. ముఖ్యమంత్�