నాలుగైదు రోజుల నుంచి తాగునీరు లేక గోస పడుతున్నా పట్టించుకుకోవడం లేదంటూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలను అడ్డుకున్నారు.
Drinking Water | హస్తాల్ పూర్ గ్రామంలోని తాగునీటిని సరఫరా చేసే బోరు మోటార్ చెడిపోవడం, గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గత నాలుగైదు రోజుల నుండి గ్రామంలో తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ
Tribal Womens Protest | తిమ్మారెడ్డి పల్లి తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
తలాపున పారుతున్న గోదారిగంగను కొండలెక్కించుకున్నం. సాగునీటికి, తాగునీటికి ఢోకా లేకుండా వరుస ఎత్తిపోతలతో నీటికి నడకలు నేర్పినం. నీరు పారింది. తెలంగాణ సాగు బాగుపడింది. నెర్రెలుబారిన నేల దేశానికే అన్నపూర్�
మంచినీటి కష్టాలతో పల్లెల్లో ప్రజలు కన్నీరు కారుస్తున్నారు. మిషన్ భగీరథ నీరు అందకపోవడంతో పలు గ్రామవాసులు దాహార్తితో అలమటిస్తున్నారు. ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేయించాల్సిన అధికారులు ఆ దిశగా �
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. కొడంగల్ మున్సిపల్ సమీపంలోని పాత కొడంగల్లో నాలుగు రోజులుగా తాగునీరు రాకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చే
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు ధన్నారంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. వాడుకకు నీళ్లు లేకపోవడం మహిళలు అవస్థలు పడుతున్నారు. కాలనీలో ఉన్�
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమిది. కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ శాఖలు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులను ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మున్సిపల్ అధికారులకు సూచించారు. రాకాసిపేటలోని వాటర్ వర్క్స్ ను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి గురువా
కనీసం తాగడానికి నీరు లేదు.. గుక్కెడు నీటి కోసం గంటలకొద్దీ నిరీక్షణ.. ఎండిపోయిన బోర్లు, బావులు, అద్దెబండ్లతో నీటి తోలకాలు, అర్ధరాత్రి సైతం మంచినీటి కోసం నానాతంటాలు.. బిందెలు తీసుకొని కిలోమీటర్ల కొద్దీ వెళ్ల�
తాగునీటి ఎద్దడిని(Drinking water) నివారించాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జీపీ పరిధిలోని నర్సింగాపురంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
మండలంలోని తరిగోపుల వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గత ఆదివారం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా గ్రామంలో నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పల్లెలో మిషన్ భగీరథ నీరు రాని సమయంలో చేతిపంపుల�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పది రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్�
ఎస్పీఆర్హిల్స్ వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లోని 50కు పైగా బస్తీల్లోని వేలాది మంది ప్రజల చిరకాల వాంఛగా ఉన్న వాటర్ రిజర్వాయర్