Kodangal | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. కొడంగల్ మున్సిపల్ సమీపంలోని పాత కొడంగల్లో నాలుగు రోజులుగా తాగునీరు రాకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చే
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు ధన్నారంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. వాడుకకు నీళ్లు లేకపోవడం మహిళలు అవస్థలు పడుతున్నారు. కాలనీలో ఉన్�
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమిది. కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ శాఖలు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులను ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మున్సిపల్ అధికారులకు సూచించారు. రాకాసిపేటలోని వాటర్ వర్క్స్ ను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి గురువా
కనీసం తాగడానికి నీరు లేదు.. గుక్కెడు నీటి కోసం గంటలకొద్దీ నిరీక్షణ.. ఎండిపోయిన బోర్లు, బావులు, అద్దెబండ్లతో నీటి తోలకాలు, అర్ధరాత్రి సైతం మంచినీటి కోసం నానాతంటాలు.. బిందెలు తీసుకొని కిలోమీటర్ల కొద్దీ వెళ్ల�
తాగునీటి ఎద్దడిని(Drinking water) నివారించాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జీపీ పరిధిలోని నర్సింగాపురంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
మండలంలోని తరిగోపుల వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గత ఆదివారం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా గ్రామంలో నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పల్లెలో మిషన్ భగీరథ నీరు రాని సమయంలో చేతిపంపుల�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పది రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్�
ఎస్పీఆర్హిల్స్ వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లోని 50కు పైగా బస్తీల్లోని వేలాది మంది ప్రజల చిరకాల వాంఛగా ఉన్న వాటర్ రిజర్వాయర్
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని రుక్కుంపల్లి గ్రామంలో ప్రజలు గత కొన్ని రోజులుగా మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరి
జీహెచ్ఎంసీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న కాలనీలలో ప్రేమ్ నగర్ (Prem Nagar)ఒకటి. శేరిలింగంపల్లి సర్కిల్-20 కొండాపూర్ డివిజన్లోని ప్రేమ్ నగర్ బీ బ్లాక్ కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధిలో ముంద�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక మూలకు విసిరేసినట్టున్న తండా అది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో నాగల్గిద్ద మండలంలో సుమారు 500ల జనాభా ఉన్న గిరిజన ఆవాసం. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక పంచాయతీగా ఏ�
మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో మస్తు తిప్పలవుతున్నదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం శాంతినగర్ తండావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటక సరిహద్దున మూలకు విసిరే�
ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వేసవికాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందుల�
Gandhi Hospital | రోగులు, వారి సహాయకులు, సందర్శకుల తాగునీటి అవసరాల కోసం కొత్తగా 23 చోట్ల తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజకుమారి అన్నారు.