సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మొగ్దుంపల్లిలో తాగునీటికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలు గు రోజుల నుంచి సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచ్ అశోక్, గ్�
పండుగ పూట జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్లలో ప్రజలు తాగునీటికి కష్టాలు పడుతున్నారు. 24 రోజులుగా దాదాపు 75 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫర�
తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామస్తులు బుధవారం నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
వానకాలంలోనూ తాగునీటి కోసం గిరిజన గ్రామాల ప్రజలు తంట్లాడుతున్నారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలోని పలు కాలనీల వాసులు అవస్థలు
జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ పైప్లైన్ అనేక చోట్ల పగిలిపోతున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో రింగ్రోడ్డు జంక్షన్ ముత్తంగి నుంచి లక్డా�
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ క్యాపులోని ఎస్సీ కాలనీవాసులు శుక్రవారం ఉదయం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి, ధర్�
తాగునీటి కోసం నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి ఎస్సీకాలనీ మహిళలు తిప్పలు పడుతున్నారు. వాటర్ట్యాంక్ ఉన్నప్పటికీ పైపులు పగిలిపోయాయి. మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో పది రోజు�
మండల కేంద్రంలోని పెద్ద వాగులో నీటి ప్రవాహనికి 12గ్రామాలకు నీరందించే మిషన్ భగీరథ పైప్లైన్ తెగి దాదాపు 20రోజులు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఈనెల 10వ త�
విద్యార్థులకు సైతం నీటి కష్టాలు తప్పడం లేదు. తల్లిదండ్రులు లేని వారు, బాలకార్మికులు, చదువు మధ్యలో మానేసిన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా మార్చేందు కోసం జమ్మిచేడ్ సమీపంలో నిర
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా.. విద్యాలయాల్లో నీటి గోస మాత్రం తీరడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు పానీ కోసం పాట్లు పడుతున్నారు. బోరు మోటర్ చెడి�
కేటీదొడ్డి మండలంలోని కొం డాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో వారం రోజులు గా ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథ ద్వా రా గ్రామానికి తాగునీటిని అందిం�
అయిజ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో తాగునీటికి కటకట ఏర్పడింది. పాఠశాలకు సరఫరా చేసే బోరు మోటరు వారం కిందట కాలిపోయింది. మోటర్కు మరమ్మతు చేయపోవడంతో విద్యార్థినులకు పాఠశాల ఆవరణలోని చేతిపంపు నీరే ఆధారమైంది.
చిన్నచింతకుంట మండలకేంద్రంలో వారం రోజులుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నారు. చిన్నచింతకుంట గ్రామ శివారులోని వాగు నుంచి బోరుద్వారా మోటర్ల సా యంతో తాగునీటిని సరఫరా చేసేవారు.
భారీ వర్షానికి తోడు ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. కనీవినీ ఎరుగని రీతిలో నగరంలో జలప్రళయం సృష్టించింది. పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో బడుగు జీవులను బజారున పడేసి�