తాగునీటి కోసం గొడవప డి బోరు మోటరు, స్టార్టర్, పైపులైన్ను పగులగొట్టిన ఘటన ఆదివారం మండలంలోని పొలిశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రా మంలో కొద్దిరోజుల నుంచి తాగునీటి సమ స్య ఉన్నది, ఈ సమస్యను అధికా�
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో మళ్లీ తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వారం రోజులనుంచి నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి ప్రజలు బుధవా రం రోడ్డెక్కారు.
అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. బస్తీల్లో ఉండే నిరుపేద మొదలు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, విద్యార్థులు, మహిళలు..
తాగునీటి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని ఎండీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జలమండలి ఓ అండ్ ఎం అధికారులతో ఎంసీసీ (మెట్రో కస్టమర్ కేర్�
బీఆర్ఎస్ హయాంలో నిండుకుండలా జలకళను సంతరించుకున్న చెరువులు.. దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికి పైగా చెరువులు నీళ్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ �
హైదరాబాద్ మహా నగర మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా నాగార్జునసాగర్లో అత్యవసర పంపింగ్ ప్రారంభమైంది. మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోత చేపట్టేందుకు సాగర్లో కనీసంగా 510 అడుగులు (ఎండీడీఎల్) నీటిమట్�
వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కనగల్, గుర్రంపోడు మండలాల అధికారులకు కనగల్ ఎంపీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గ�
గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఆర్డీఏ, మండల ప్రత్యేక అధికారి సూర్యారావు, మిషన్ భగీరథ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
మం డలంలోని చిట్యాల గ్రామంలో నిర్మించిన ఇన్టెక్వెల్ను రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అడిషనల్ కలెక్టర్ పూర్ణచందర్రావుతో కలిసి పరిశీలిం
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతర�
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పక్కనే ఉన్నా నందికొండ మున్సిపాలిటీ వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. పైలాన్, హిల్కాలనీలకు ఎన్నెస్పీ అధికారలు తాగునీటిని నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఆయా కాలనీలకు నీటిని
బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామంలోని బస్స్టాప్ వద్ద ఆదివారం మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.
వేసవి నేపథ్యంలో నస్పూర్ పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీశ్ తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 25 వార్డులకు సం�
మండలంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీన నమస్తే తెలంగాణ పత్రికలో ‘పల్లెల్లో నీటి సమస్య’ అనే కథనానికి అధికారు�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన లేండిగూడ గ్రామస్తులు తాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ‘గుట్ట దిగితేనే గొంతు తడిచేది’ పేరిట కథనం ప్రచురితమైం ది.