కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందగా, భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగు నీటికి తండ్లాడాల్సి వస్తున్నది. కాళేశ్వరం కిందున్న ప్రాజెక్టులు నింపకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన లేండిగూడలో తాగు నీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. మిష న్ భగీరథ పథకం ద్వారా వారంలో మూడుసార్లు.. అదీ కూడా కొన్ని ప్రాంతాలకే నీరు సరఫరా చేస్తుండగా, గ్రామస్తులు గొంతు త
గ్రేటర్లో రోజురోజుకు పెరుగుతున్న తాగునీటి డిమాండ్ను అధిగమించేందుకు జలమండలి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. మండుతున్న ఎండలు ఒకవైపు.. అడుగంటి భూగర్భ జలాలతో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కరెంటు, మంచినీటి కష్టాలు తెచ్చిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్లలో మూలన పెట్టిన ఇన్వర్టర్లు, జనరేటర్లను రెడీ చేసుకోవా�
చెరువులు, వాగులు ఒట్టిపోవడంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. బోరుబావుల నుంచి చుక్క నీరు రాక పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు.
కరీం‘నగరానికి’ తలాపునే ఉన్న దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నది. మొత్తం 24 టీఎంసీలకు గానూ డెడ్ స్టోరేజీ 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 5.7 టీఎంసీలు మాత్రమే నీరున్నది. రోజుర
మండుతున్న ఎండల దృష్ట్యా తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
మంచిర్యాల పట్టణంలో తాగునీటి సరఫరా తీరును కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన కార్యాలయం ఎదుటనే ఉన్న ఇంటికి వెళ్లి తాగునీటి సర�
ఆసిఫాబాద్ మండలంలోని చౌపన్గూడలో తాగు నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు అంతా ఏకమై ఓ పాత బావిలో పూడికతీశారు.
జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడొద్దని, సరఫరాలో నిర్వహణ లోపాలు, ఆటంకాలు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్
దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగరి ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. సరిగ్గా పదేండ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పుణ్యమా అని.. ట్యాంకర�
కేపీహెచ్బీ కాలనీలో తాగునీటి కోసం ప్రజల తండ్లాట మొదలైంది. కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో.. పదేండ్లుగా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు కనుమరుగయ్యాయి.
గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. భీమారం మండలంలోని ఆరెపల్లి, ఎల్కేశ్వరం, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులతో మాట
సంక్షోభ సమయం మన పనితీరుకు పరీక్ష అని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శనివారం మండలపరిధిలోని లింగాపూర్, రుస్తుంపేట్ గ్రామాల్లో
లక్షలాది కుటుంబాలకు ఆయువుపట్టు అయిన శ్రీరాంసాగర్లో నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్టులో నిల్వ ఉన్న జలధార వేగంగా ఆవిరవుతున్నది. మండుటెండలు దంచి కొడుతున్న తరుణంలో మున్ముందు తాగునీటిగండం తలెత్తే ప్రమాదం �