అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల పంటలు ఎండిపోతున్నా... పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి
వీధి కుళాయిల దగ్గర మహిళలు నిలబడి తలపడే పాత రోజులు మళ్లీ వచ్చాయి. చిలుకూరు మండల వ్యాప్తంగా తాగు నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోయి కరువుతాండవిస్తున్నది.
మండల కేంద్రంలోని బీసీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి.
వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం 1, 2, 4, 7వ స్థా�
వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దని, ఒకవేళ సమస్య ఉత్ఫన్నమైతే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని భూపాలల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను హెచ్చరించారు.
జిల్లాలోని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై జ�
అది అసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొని నిత్యం వేల సంఖ్యలో రైతులు వస్తుంటారు. అధికారులు, సిబ్బంది, కార్మికులు వందల సంఖ్యలో ఉంటారు. మరోపక్క వేసవి మొదలైంది.
దళితబంధు, రైతుబం ధు, రైతు బీమా వంటి పథకాలు ఆపడంతోపాటు పంటలు ఎండుతున్నా, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడమేనా మార్పు అంటే అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్ని
రంజాన్ మాసంలో మసీదుల వద్ద మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మసీదుల పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎం ఎస్బీ తదితర శాఖల అధికార
డిచిన పదేళ్లుగా మండు వేసవిలోనూ నిండుగా తొణికిసలాడిన తటాకాలు.. ఈ ఏడాది మార్చిలోనే ఎండిపోయాయి. నాడు జలకళను సంతరించుకున్న చెరువులన్నీ నేడు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
తమ కాలనీలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఆదివారం బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మశ్రీ కాలనీ వాసులు ప్లకార్డులను పట్టుకొని చేవెళ్ల రోడ్డుపై మౌన ప్రదర్శన చేశారు.
నకిరేకల్ మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఆయా కాలనీల్లో నీరు అందకపోవడంతో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని 12వ వార్డు శివాజీనగర్లో శనివారం మున్సిప�
‘కాంగ్రెసోళ్లు మా కాలనీ లో వేసే బోరును ఆపేసి.. వేరే చోటికి తీసుక పోయిన్రు. తాగు నీటికి మస్తు తిప్ప లైతంది. మా గోస చూసి ఇక్కడ బోరు వేయిం చాలె’.. అంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఇప్పలబోగుడ కాలనీ వాసులు డిమాం
వేసవి రాకముందే కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లతోపాటు జలాశయాల్లోనూ నీటి మట్టాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రామా ల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వ�