ఈ ఏడాది లోటు వర్షపాతం, ప్రాజెక్టుల్లో కరువైన నీటి లభ్యత కారణంగా జిల్లాలో భూగర్బ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గత నెలలో 8.68 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం.. ఈ నెలలో 10.06 మీటర్లకు పడిపోయింది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువు, కరెంటుకోత, నీటి ఎద్దడి ఏర్పడ్డాయని గంథాలయ సంస్థ జిల్లా మ్రాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ �
ఎండాకాలం ఆరంభంలోనే కన్నీటి కష్టాలు ప్రారంభ మయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య షురూ అయ్యింది. కోటగిరి మండలం నాచుపల్లి తండాలో ప్రజలు తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ సమీపంలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి ఎనిమిది రోజుల క్రితం వదిలిన గోదావరి జలాలు మూడు రోజుల క్రితం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ప్రవేశించాయి.
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధ�
Bengaluru | సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరున్న బెంగళూరులో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరుగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మిషన్ భగీరథ నీళ్లు తాగాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల దినోత్సవాన్ని మున్సిపల్
Speaker Pocharam | ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచినీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఆరోపించారు.
వేసవి దృష్ట్యా ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు వచ్చే రోగులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రిమ్స్ దవాఖానను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా�
గతంలో వేసవి వచ్చిందంటే మూడు నెలలపాటు నీటి కోసం వ్యవసాయ బావులు, చెలమలకు ఉదయమే పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకురావడంతో ఇంటింటికీ నల్లాల ద్వా రా తాగునీరు �