ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మిషన్ భగీరథ నీళ్లు తాగాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల దినోత్సవాన్ని మున్సిపల్
Speaker Pocharam | ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచినీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఆరోపించారు.
వేసవి దృష్ట్యా ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు వచ్చే రోగులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రిమ్స్ దవాఖానను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా�
గతంలో వేసవి వచ్చిందంటే మూడు నెలలపాటు నీటి కోసం వ్యవసాయ బావులు, చెలమలకు ఉదయమే పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకురావడంతో ఇంటింటికీ నల్లాల ద్వా రా తాగునీరు �