సిర్పూర్(యు) మండలం చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పూనగూడ వాసులు తాగు నీటి కోసం నరకయాతన పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం రాళ్లురప్పలతో కూడిన అడవి దారి గుండా వెళ్లి.. గుట్ట కింద ఉన్న పాడుబడ్డ బావిలో నుం�
బిందెడు నీటి కోసం గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహార్తిని తీర్చండి సారూ అంటూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చె
“పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమి లేకపాయే..” అంటూ.. ఓ కవి పాడినట్లు నెత్తిన జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లు ఉన్నప్పటికీ చెంతనే ఉన్న గ్రామాలు తాగు, సాగునీటి కోసం అల్లాడాలిపోవ
ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో బీఆర్ఎస్
ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారం రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘తాగునీళ్లు మహాప్రభో..!’ అనే కథనాన్ని ప్రచురించడంతో మిషన్ భగీరథ అధికారులు స్ప�
ఇంకా ఎండలు ముదరనే లేదు, కానీ, అంతట నీటి సమస్య మొదలవుతున్నది. కరీంనగర్లో ఇప్పటికే ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది.
ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారంరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు అరిగోస పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామానికి నీటిని సరఫరా చేసే రెండు బోరుబావుల్లో �
ఒకవైపు తీవ్రమైన ఎండలు..మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి యమ డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా వెస్ట్జోన్లో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన రద్దీ ఏర్పడింది.
మీర్పేట్కు చెందిన ఓ వినియోగదారుడు (క్యాన్ నంబర్తో) ఈ నెల 26న మంచి నీటి ట్యాంకర్ కోసం జలమండలి వినియోగదారుల కేంద్రంకు ఫోన్ చేశాడు. ట్యాంకర్ బుక్ అయినట్లు సెల్ఫోన్కు సందేశం వచ్చింది. వాస్తవానికి 24 గ
గ్రామాల్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా�
ఉమ్మడి జిల్లాపై కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో నెల వ్యవధిలోనే సగటున 1.23 మీటర్ల లోతుకు పడిపోయాయి. దాదాపు అంతటా ఇవే పరిస్థితులు కనిపిస్తు�
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వేసవి కాలంలో నగరంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలను మాజీ ఎంపీ వినోద్కు�
జిల్లాలో మంచినీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాకు మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు. ఫలితంగా తాగునీటికి కటకట ఏర్పడుతున్నది.